జ‌గ‌న్‌తో వంగ‌వీటి రాజీ రాజ‌కీయమా.. మ‌న‌సులు క‌లిసేనా.. ?

విజ‌య‌వాడ‌కు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా రాజ‌కీయం స‌రికొత్త‌గా మారుతుందా ? ప్ర‌స్తుతానికి రాధా టీడీపీలో ఉన్నా రాజ‌కీయంగా ఎలాంటి ప్ర‌యార్టీ లేక‌పోవ‌డంతో అసంతృప్తితో ఉంటున్నారా ? గ‌తంలో వైసీపీలో ఉన్న రాధాకు జ‌గ‌న్‌కు ఎక్క‌డ తేడా వ‌చ్చింది ? ఎందుకు బ‌య‌ట‌కు వ‌చ్చారు ? టీడీపీలో గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ ఉన్నా ఎందుకు సీటు ద‌క్క‌లేదు… మ‌ళ్లీ జ‌గ‌న్‌తో క‌లిసి రాధా ప‌ని చేయాల‌నుకుంటున్నారా ? అసలు రాధా చూట్టూ […]

పార్టీ మారుతోన్న వంగ‌వీటి… వంశీతో భేటీ వెన‌క క‌థ ఇదే..!

ఇప్ప‌టికే ప‌లు పార్టీలు మారుతూ వ‌చ్చి ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రంగా కుమారుడు రాధా మ‌రోసారి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారా ? ఆయ‌న మ‌ళ్లీ త‌న పాత పార్టీ వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారా ? అంటే తాజాగా బెజ‌వాడ రాజ‌కీయ ప‌రిణామాలు గ‌మ‌నిస్తుంటే అవును అన్న ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు అయిన‌ టీడీపీ రెబ‌ల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో వంగవీటి రాధా రహస్యంగా భేటీ అయ్యారు. వీరిద్ద‌రు […]

వంగవీటి రాధపై బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ లో వైస్ జగన్ సర్కార్ కొత్త జిల్లాల ప్రకటన చేసిన తరువాత రాష్ట్రంలో అనేక ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే .రాజంపేట ప్రధాన కేంద్రంగా అన్నయ్య జిల్లాగా ,హిందూపూర్ ప్రధాన కేద్రంగా సత్యసాయి జిల్లాలకు పెద్ద ఎత్తున్న ఆందోళను జరుగుతున్నాయి .అలాగే వంగవీటి రంగ జిల్లా ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున అభిమానులు ,కాపు నాయకులు పోరాడుతున్నారు . అయితే తెలుగు దేశం మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా రంగ జిల్లా ఏర్పాటుపై […]