ప్ర‌ముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర‌ విషాదం..!

ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయన సతీమణి పద్మ సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ మ‌రియు ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్‌, జీవిత రాశేఖర్ స్వ‌యంగా వెళ్లి ఉత్తేజ్‌ని పరామర్శించారు. మ‌రోవైపు పలువురు సినీ ప్రముఖులు […]