ప‌వ‌న్ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డారా

ఇప్పుడు అంద‌రూ ఇలానే మాట్లాడుకుంటున్నారు!! శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధిత ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచిన జ‌న‌సేని.. స్వ‌యంగా బాధితుల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లి మ‌రీ చ‌ర్చించారు. బాధితుల రోద‌న‌లు స్వ‌యంగా చూశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. పుష్క‌రాల పేరుతో రూ.250 కోట్లు ఖ‌ర్చు చేసిన ప్ర‌భుత్వాల‌కు జ‌నాలు నానాతిప్ప‌లు ప‌డుతున్న సంగ‌తి తెలియ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. ఒక‌ర‌కంగా అప్ప‌ట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది. ఈ […]

బాబుకి కృతజ్ఞతలు మంత్రికి అక్షింతలు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ `ఉద్దానం` స‌మ‌స్య‌పై మ‌రోసారి ట్విట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ప్ర‌భుత్వానికి ఆయ‌న డెడ్‌లైన్ విధించిన సంగ‌తి తెలిసిందే! అయితే ఈ స‌మ‌స్య‌పై సీఎం వెంట‌నే స్పందించినా.. ఆ జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు స్పందించ‌క‌పోవ‌డంపై ప‌వ‌న్ తీవ్రంగా స్పందించారు. ఇదే స‌మ‌యంలో అ చ్చెన్న‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. స‌మ‌స్య తీవ్ర‌త‌ను మంత్రి కంటే సీఎం బాగా అర్థం చేసుకున్నార‌ని విమ‌ర్శించాడు. శ్రీ‌కాకుళంలోని ఉద్దానంలోని కిడ్నీ స‌మ‌స్యపై […]

ప‌వ‌న్ ఉద్దానం టూర్‌కు టీడీపీ ఎమ్మెల్యే సాయం

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇటీవ‌ల శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ప్ర‌భుత్వం ఏదైనా చేయ‌క‌పోతే తాను ప్ర‌జా ఉద్య‌మాన్ని లేవ‌దీసి…దానిని తానే స్వ‌యంగా లీడ్ చేస్తాన‌ని కూడా చెప్పాడు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ శ్రీకాకుళం పర్యటనలో ఓ టీడీపీ ఎమ్మెల్యే సాయం చేసిన‌ట్టు వార్త‌లు రావ‌డం ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద సంచ‌ల‌న‌మైంది. ఈ వార్త‌లు అధికార పార్టీలో పెద్ద క‌ల‌క‌లం రేపాయి. […]