తారకరత్న పై విష ప్రయోగం జరిగిందా..!!

మాజీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ యువమంగళం పేరిట పాదయాత్రను ఈ రోజున ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోనే లక్ష్మీపురం లో ఉన్న శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 11:03 గంటలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు.. 400 రోజులపాటు నాలుగు వేల కిలోమీటర్ల సుదీర్ఘంగా పాదయాత్ర కొనసాగబోతోందని తెలుస్తోంది. కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియానుంది. లోకేష్ యువ మంగళం పాదయాత్రలో అపశృతి చోటు […]

బాలకృష్ణ తారకరామ థియేటర్ రిఓపెనింగ్ వెనుక ఇంత కథ ఉందా..?

కాచిగూడ లోని తారక రామ థియేటర్ను బాలకృష్ణ ఈ రోజున పునః ప్రారంభించారు. ఏషియన్ గ్రూప్ తో కలిసి తారకరామ థియేటర్ను సరికొత్త హంగులతో ముస్తాబు చేయడం జరిగింది. దాదాపుగా 600కు సీట్ల సామర్థ్యంతో. 4K ప్రొజెక్షన్తో థియేటర్ ని పునః నిర్మించారు. ఈనెల 16 నుంచి అవతార్ -2 సినిమాని ఇందులో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. తారకరామ థియేటర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం. బాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ […]