ఎమ్మెల్యేలని వదలని లోకేష్..వైసీపీకి రిస్క్ పెరుగుతుందా?

యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు నెలల నుంచి లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది..రాయలసీమ జిల్లాల్లో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతుంది. లోకేష్ అనూహ్యంగా ప్రజలతో మమేకం అవుతూ ముందుకెళుతున్నారు. ఎక్కడకక్కడ టి‌డి‌పికి పట్టు పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి వర్గాన్ని కలుసుకుంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఇక లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..ఆ నియోజకవర్గానికి చెందిన […]

రోజాకు రజనీ సెగలు..నగరిలో తమిళ ఓట్లు ఎఫెక్ట్.!

అధికారంలో ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు అనే తీరులో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఇంకా తాము ఏం మాట్లాడిన ప్రజలు నమ్ముతారు..ప్రజలు అంగీకరిస్తారు అనే భావనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్‌ని సైతం వైసీపీ నేతలు తిడుతున్నారు. ఆయన ఏదో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చారు..ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధంతో పాటు..ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పారు. అలాగే చంద్రబాబు విజన్‌ని మెచ్చుకున్నారు. అంతే వైసీపీ ప్రభుత్వాన్ని గాని, జగన్‌ని […]

ఉత్తరాంధ్రపై బాబు ఫోకస్..వైసీపీ సిట్టింగులపై పట్టు.!

వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్రతో ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటు చంద్రబాబు బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో రోడ్ షోలు, భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. గత నెలలో బాబు..కృష్ణా జిల్లా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వరుసగా పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు […]

 బీజేపీకి బాబు-పవన్ ట్విస్ట్.. అప్పుడే తేలుస్తారా?

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు రెండు సార్లు భేటీ కావడంతో పొత్తుపై క్లారిటీ వస్తుంది. అయితే ఈ ఇద్దరు నేతలు కలవడంపై వైసీపీ  విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తోడేళ్లు గుంపు మాదిరిగా వస్తున్నారని జగన్ తో సహ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరు కలిసొచ్చిన తమ వైపే ప్రజలు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ లోలోపల మాత్రం బాబు-పవన్ పొత్తు విషయంలో వైసీపీ […]

గుడివాడలో కొడాలి స్కెచ్..ఐదో గెలుపుపై కన్ను.!

గుడివాడలో కొడాలి నానికి ఎదురులేకుండా పోయిన విషయం తెలిసిందే. గత నాలుగు ఎన్నికల నుంచి ఆయనదే హవా. 2004, 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచిన ఆయన..2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఇక 2024 ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటాలని కొడాలి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే అక్కడ మరింత పట్టు సాదించే దిశగా కొడాలి ముందుకెళుతున్నారు. అయితే ఈ సారి కొడాలికి చెక్ పెట్టి సత్తా చాటాలని టీడీపీ చూస్తుంది. ఇక […]

అటు జగన్..ఇటు బాబు..ప్రజలు ఎవరి వైపు.!

అటు సి‌ఎం జగన్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు..ప్రజల్లోనే ఉంటున్నారు. భారీ సభలతో జనంలోనే ఉంటున్నారు. అయితే ఇద్దరు నేతల సభలకు ప్రజలు భారీగానే వస్తున్నారు. మరి వీరిలో ఎవరికి స్వచ్ఛందంగా వస్తున్నారు..ఎవరు బలవంతంగా తరలిస్తున్నారు. అసలు ఎవరి వైపు ప్రజలు ఉన్నారంటే..చెప్పడం కష్టం గానే ఉంది. మొదట జగన్ గురించి మాట్లాడుకుంటే..ఆయన ఈ మధ్య కాలంలోనే జనంలో ఉంటున్నారు. కాకపోతే జనంలో తిరగడం లేదు. ఏదొక పథకం పేరుతో బటన్ నోక్కే కార్యక్రమం పెట్టుకుని, సభలు […]

బీజేపీతో బాబు..రాష్ట్రంలో పొత్తు ఉంటుందా?

చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారో క్లారిటీ లేకుండా ఉంది. కానీ టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు దిశగా వెళుతున్నాయనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో పొత్తుకు సుముఖంగా లేదని అంటుంది. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తుకు రెడీగా లేదు. అటు జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది. ఇక బి‌జే‌పితో కలిసి ముందుకెళితే గెలవడం కష్టం..అందుకే […]

పల్లెపై పట్టు..వాలంటీర్లు కొనసాగింపు..లోకేష్ స్కెచ్.!

ఏపీలో తెలుగుదేశం పార్టీ అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే రూరల్ ప్రాంతాల్లో కాస్త వీక్ గా ఉందనే చెప్పాలి. రూరల్ ఏరియాల్లో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ రూరల్ ప్రాంతాల్లో సత్తా చాటింది..టోటల్ గా స్వీప్ చేసింది. అయితే ఇపుడుప్పుడే సీన్ మారుతుంది..రూరల్ ప్రాంతాల్లో కూడా వైసీపీపై వ్యతిరేకత వస్తుంది. దీంతో టి‌డి‌పి బలపడుతుంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ పాదయాత్ర పక్కగా రూరల్ ప్రాంతాల్లోనే సాగుతుంది. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో టి‌డి‌పి బలం […]

గుంటూరులో బాబు టూర్..ఆ రెండు స్థానాల్లో పట్టు దొరుకుతుందా?

టి‌డి‌పి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడిన ఏపీకి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా రాజధాని పెట్టిన సరే..ఆ ప్రాంత పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలవలేదు. గత ఎన్నికల్లో టి‌డి‌పి దారుణంగా ఓడింది. తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు, సత్తెనపల్లి, పొన్నూరు, వేమూరు, తెనాలి, ప్రత్తిపాడు..ఇలా అమరావతికి దగ్గరగా ఉన్న స్థానాల్లో ఓడింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని దెబ్బతీస్తూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వైసీపీపై […]