మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే తేజ్ త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే కొందరు ప్రముఖులు హాస్పటల్కి వెళ్లి తేజ్ను స్వయంగా పరామర్శిస్తున్నారు. అయితే తేజ్ విషయంలో హీరో […]
Tag: sai dharam tej bike accident
సాయి ధరమ్ తేజ్ ని కాపాడింది ఇతనే.. అతను పూర్తి వివరాలు?
హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం అందరికి తెలిసిందే. హైదరాబాదులోని మాదాపూర్ లో ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటలకు చోటు చేసుకుంది. అయితే సాయి తేజ్ స్పోర్ట్స్ బైక్ మీద ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలోనే అతనికి కుడి కన్ను, ఛాతి భాగంలో తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ టీవీ9 తో […]
తేజ్ యాక్సిడెంట్పై హరీశ్ శంకర్ సంచలన ట్వీట్..జర్నలిస్ట్ ఆగ్రహం!
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రస్తుతం అపోలో హాస్పటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించగా.. తేజ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తేజ్ యాక్సిడెంట్పై రకరకాల రూమర్లు పుట్టుకువస్తున్నాయి. తేజ్ అతి వేగంతో బైక్ రైడ్ చేయడం వల్లే ప్రమాదం జరిగింది అని, మరొక వ్యక్తితో బైక్ రేసింగ్ లో పాల్గొన్నాడు […]
కాకినాడ థియేటర్లో `సీటీమార్` చూసిన బన్నీ..ఫైరవుతున్న నెటిజన్లు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కాకినాడలో ఉన్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప` . ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ శనివారం కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పోర్టు ఏరియాలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే […]
తేజ్ అలాంటి వాడు కాదు..యాక్సిడెంట్పై మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్
టాలీవుడ్ హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజ్.. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఉదయం నుంచి తేజ్ కు పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు..ఆయనకు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా ఆందోళన పడాల్సిన పని లేదని తెలిపారు. ఇదిలా ఉండగా… తేజు ప్రమాదానికి గురికావడంపై భిన్న వాదనలు […]
సాయి తేజ్ యాక్సిడెంట్కి వేగమే కారణమా..? లేక ఇసుకే శాపమైందా..?
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రువారం రాత్రి హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్పోర్ట్స్ బైక్పై నుంచి పడి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఆపోలో హాస్పటల్లో చికిత్స అందిస్తున్నారు. తేజ్కు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా కంగారు పడాల్సిన పని లేదన్నారు డాక్టర్లు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఈ ప్రమాదానికి గల కారణాలేంటి..? అన్న ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ప్రమాదానికి ఒక్క […]
సాయి ధరమ్ తేజ్ కోసం అపోలోకు చరణ్..వైరల్గా ఎన్టీఆర్ ట్వీట్!
నిన్న రాత్రి కేబుల్ బ్రిడ్జి దగ్గర మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయి తేజ్కు తీవ్ర గాయాలై..అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో వెంటనే ఆయన్ను పోలీసులు మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత అక్కడ నుంచి అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ యాక్సిడెంట్ విషయం తెలియగానే […]