గుంటూరు బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలన రేపుతున్న సంగతి తెలిసిందే. పెదకాకాని రోడ్డులో రమ్యను దారుణంగా హత్య చేసిన నిందితుడు శశికృష్ణని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా.. అతడికి వెంటనే ఉరిశిక్ష వేయాలని విద్యార్ధి సంఘాలు, దేశప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాజకీయనాయకులు, సెలబ్రెటీలు కూడా రమ్యకు న్యాయం జరగాలని, నిందితుడికి వెంటనే శిక్ష పడాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన […]