రాజాంలో తగ్గని గ్రీష్మ..టీడీపీకి తలనొప్పి.!

రాజాం నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత విభేదాలు తగ్గడం లేదు. సీటు కోసం నేతల మధ్య పోటీ తీవ్రమవుతుంది. ఇటీవల చంద్రబాబు రాజాంకు వచ్చినా సరే సీటు విషయం తేలలేదు. దీంతో ఇటు ఇంచార్జ్ కొండ్రు మురళీమోహన్, అటు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వర్గాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో ప్రతిభాని తప్పించి కొండ్రుకు రాజాం సీటు ఇచ్చారు. కానీ కొండ్రు ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు అడ్రెస్ లేరు. మళ్ళీ టీడీపీ బలపడుతుండటంతో కొండ్రు […]

రాజాంలో బాబు: మధ్యలో వెళ్ళిపోయిన ప్రతిభా..కొండ్రుకే ఛాన్స్.!

రాజాం నియోజకవర్గంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చాలా రోజుల నుంచి టీడీపీకి ఈ సీటు విషయంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా చంద్రబాబు టూర్‌తో ఆ కన్ఫ్యూజన్ పోయినట్లే కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు రాజాంతో ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. రోడ్ షోలు నిర్వహించారు. ఇక బాబు పర్యటనలకు టీడీపీ శ్రేణుల నుంచి, స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. పొందూరు, రాజాంల్లో రోడ్ షోలకు భారీగా జనం వచ్చారు. […]

రాజాం సీటులో గ్రీష్మ..చినబాబు గ్రీన్ సిగ్నల్?

ఏపీలో కొన్ని స్థానాల్లో టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సీటు దక్కించుకోవడం నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో రాజాం సీటులో కూడా పోటీ ఉంది. ఇక్కడ మొదట నుంచి ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి..తన కుమార్తె గ్రీష్మకు సీటు ఇప్పటించుకోవాలని చూస్తున్నారు. అయితే వరుస ఓటముల వల్ల గత ఎన్నికల్లో రాజాం సీటుని కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రు మురళికి సీటు ఇచ్చారు. కానీ వైసీపీ వేవ్ లో […]

సీట్లు ఫిక్స్ చేస్తున్న జగన్…?

నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారు…ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న జగన్…ఇకపై పార్టీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు…అలాగే ఇంకా జనం మద్ధతు పెంచుకుని, ఈ సారి మరిన్ని ఎక్కువ సీట్లు గెలవాలని వైసీపీ ఎమ్మెల్యేలకు, నేతలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు అంతా గడప గడపకు వెళ్లాలని జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే జగన్ సైతం జనంలోనే తిరగడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ఈ మధ్య వరుసపెట్టి నియోజకవర్గానికి 50 మంది కార్యకర్తలతో […]