టీడీపీ కొత్త ఎత్తు…బొత్సతో ఈజీ కాదా?

అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి ప్రతిపక్ష టీడీపీ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో ముందుకొస్తూనే ఉంది..ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది..ఈ సారి గాని అధికారం దక్కకపోతే టీడీపీ పరిస్తితి మరింత దిగజారే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతిని నియోజకవర్గంలో బలపడటమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుంది. ఇదే క్రమంలో రాష్ట్రంలో బలమైన నేతల్లో ఒకరుగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణకు ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ చూస్తుంది…ఒక్క బొత్సని నిలువరిస్తే…విజయనగరం జిల్లాలో పార్టీకి బెనిఫిట్ అవుతుందని భావిస్తుంది. […]