తన భర్తను వారే చంపేశారు అంటున్న ఆర్కే భార్య శిరీష..!!

మావోయిస్టు లో ప్రముఖ నేతగా గుర్తింపు పొందిన రామకృష్ణ అలియాస్ ఆర్కే ఇటీవల మరణం చెందిన విషయం తెలిసిందే..అయితే తన భర్తను కావాలనే ప్రభుత్వమే చంపేసింది అంటూ ఆయన భార్య శిరీష సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.అనారోగ్యం పాలైన తన భర్తకు వైద్యం అందించకుండా పోలీస్ శాఖ ప్రయత్నించిందని ఆమె ధ్వజమెత్తారు. అడవి చుట్టూ పోలీసులు చుట్టుముట్టి వైద్యం అందకుండా చేసి చంపేశారని శిరీష ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులకు సహకరించకుండా గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం […]

జగనన్న మజాకా.. ఆ ఒక్క హోటల్.. కరెంటు బిల్లు ఎన్ని కోట్లో తెలుసా..?

జగన్ ప్రభుత్వం పై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ఈ మధ్యనే కరెంటు బిల్లులు పెంచిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ విషయంపై కూడా ప్రజలు గుర్రుమని ఉన్నారు జగన్ మీద.అయితే ఇప్పుడు ఒక చిన్న హోటల్ కి సంబంధించి కరెంట్ బిల్ కొన్ని కోట్ల రూపాయలు వచ్చిందట.ఆ బిల్లు చూసి లబోదిబో మంటున్నారు హోటల్ యజమానులు.ఆ వివరాలు ఏంటో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి గ్రామం లో ఒక చిన్న హోటల్ యజమాని సాయినాగమణి.ఇమే […]

ఈసారి ఏపీలో గణేష్ ఉత్సవాలు బంద్ .. ఉత్తర్వులు జారీ ..!

కరోనా మహమ్మారి విజృంభణ తగ్గకపోవడంతో.. ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇచ్చేలా కనిపించలేదు ఏపీ ప్రభుత్వం.గత సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారే జరుపుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది.ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉండడంతోవ్ గణేశ్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదని సందిగ్ధంలో ఉన్నదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక వినాయక చవితి పండుగ అంటే అధిక మంది జనాలు గుమిగూడితారు కాబట్టి ఈ ఏడాది కూడా గణేష్ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు […]

వరి కోత మిషన్లపై.. ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహం..?

ప్రస్తుతం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కేవలం ప్రజల కోసమే. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎక్కువగా వరి నాట్లు నాటుతూ ఉన్నారు. దీంతో ప్రభుత్వం రైతుల కోసం తన వంతు సాయంగా ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంది. ఇప్పుడు వరి సాగును మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత సహాయం చేకూరుస్తోంది. అదేమిటంటే , రైతులకు ఇబ్బంది లేకుండా వరి కోసే మిషన్లను ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం దాదాపుగా 500 ప్రాంతాలలో వీటిని […]

ఇక మీదట రేషన్ కార్డు కావాలంటే అది తప్పనిసరి..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులను తగ్గించే స్థితిలో ఉన్నది ప్రభుత్వం. అందుచేతనే వాటికి ఎన్నో కండిషన్లు పెట్టి దాదాపుగా ఎన్నో లక్షల మంది రేషన్ కార్డులను కూడా తీసేసింది. అయితే ఇక ప్రస్తుతం ఈకేవైసీ తో బియ్యం కార్డును ముడి పెట్టడం తో.. ఇక ఎంతమందికి రేషన్ కార్డులు తొలగిస్తారో వేచి చూడాల్సిందే. అయితే ఈకేవైసీ నమోదు చేసుకోకపోతే, ఆ వ్యక్తి రేషన్ కార్డు లో నుంచి తొలగించబడుతారట. ఈకేవైసీ చేయించక పోవడం వల్ల ఇతర […]