జ‌గ‌న్ ప‌థ‌కాల‌తో బాబుకు చెమ‌ట‌లు ప‌డుతున్నాయా

ప్లీన‌రీ వేదిక‌గా వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోని ప్ర‌క‌టించేశారు. అన్ని వ‌ర్గాల‌కు ల‌బ్ధి చేకూరేలా ప‌థ‌కాలు వెల్ల‌డించారు. 2019 ఎన్నిక‌ల్లో గెలుపే ధ్యేయంగా ప‌క్కా వ్యూహంతో ముందుకొచ్చారు. అందుకు త‌గిన ప్ర‌ణాళిక కూడా ప్ర‌క‌టించేశారు. అయితే ప్ర‌తిప‌క్ష నేత ప్రవేశ‌పెట్టిన ప‌థ‌కాలు ఇప్పుడు టీడీపీ నేత‌లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా రైతు, పేద‌, బ‌డుగు వ‌ర్గాల‌కు చేరువ‌య్యేందుకు 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఎన్నో హామీలు గుప్పించారు. వాటికి […]

ప్లీన‌రీలో రోజా పంచ్‌లే హైలెట్‌

అమ‌రావ‌తిలో రెండు రోజుల పాటు జ‌రిగిన వైసీపీ ప్లీన‌రీతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వ‌చ్చింది. ప్లీన‌రీలో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన కొత్త ప‌థ‌కాలు ఏపీ ప్ర‌జ‌ల్లోకి వెంట‌నే చొచ్చుకుపోవ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా మంచి జోష్‌లో ఉన్నారు. ఇక ఈ ప్లీన‌రీలో వైసీపీ ఫైర్‌బ్రాండ్ లేడీ, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ప్లీన‌రీలో రోజాతో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్సీచ్‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక రోజా మామూలుగానే […]