ఓరేయ్.. అబ్బాయిలు బాత్రూంలో అలాంటి పని చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారా .. వద్దు రా వద్దు.. అది ఎంత ప్రమాదం అంటే..?

ఈ మధ్యకాలంలో యువత ఇది ఒక బాగా ట్రెండ్ ఫాలో అయిపోతుంది. సూర్యుడు నెత్తి మీదకు వచ్చేవరకు నిద్రపోవడం ..రాత్రంతా ఫోన్లో చాటింగ్లు.. యూట్యూబ్లో షాట్లు వీడియోలు చూస్తూ టైంపాస్ చేయడం ..ఎప్పుడో అర్ధరాత్రి నిద్ర పోవడం ..ఉదయం లేటుగా నిద్ర లేవడం మన ఇళ్లల్లో కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అయితే పెద్దవాళ్లు అలా చేయకురా ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్పినా విన్నము. మరి కొంతమంది అబ్బాయిలు అయితే ఏకంగా బాత్రూంలోకి వెళ్ళినా సరే […]

నిహారిక‌కు ఎప్పుడు అదే పని..ఫొటోతో ఆ మ్యాట‌ర్ లీక్ చేసిన భ‌ర్త‌!

మెగా డాట‌ర్‌, నాగ‌బాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ‌.. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఈ సినిమా పెద్ద‌గా హిట్ అవ్వ‌క‌పోయినా న‌ట‌న ప‌రంగా నిహారిక మంచి మార్కుల‌నే వేయించుకుంది. ఆ త‌ర్వాత హ్యాపి వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు చేసిన నిహారిక.. గ‌త ఏడాది డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకంది. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ […]

చిరంజీవి-ఫోన్ చేయడంతో ఆల్ ఈజ్ వెల్ అంటున్న మోహన్ బాబు..?

టాలీవుడ్ లో మా ఎన్నికలు జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో మోహన్ బాబు మెగా ఫ్యామిలీ ఇద్దరు ఒకరినొకరు ద్వేషించుకున్నారు. అయితే ఈ విషయంపై చిరంజీవి మోహన్ బాబు కు ఫోన్ చేసినారు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం. ఇక చిరంజీవి మోహన్ బాబు కి ఫోన్ చేసి మా ఎలక్షన్లలో ఎవరికి సపోర్ట్ చేయలేదు అని చెప్పుకొచ్చాడు చిరంజీవి. కానీ ఆ కారణంగా తన పేరు బయటకు వచ్చిందని […]

మహిళకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!?

మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలను తీసుకొచ్చింది ఏపి రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏపి రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరి మహిళలు మొబైల్‌ ఫోన్‌ కొన్నవారికి, 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ఈ బహుమతిని ఇస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 8వ తేదీ సోమవారం రోజు మొబైల్‌ ఫోన్‌ కొనుకొని, దిశ యాప్‌ను […]

ఓటేసేందుకు వ‌చ్చి అభిమాని ఫోన్ లాక్కున్న అజిత్‌..వీడియో వైర‌ల్‌!

త‌మిళ‌నాడు రాష్ట్రంలో నేటి ఉద‌యం ప్రారంభ‌మైన అసెంబ్లీ ఎన్నిక‌లు జోరుగా కొన‌సాగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయ‌గా.. సామాన్యు‌లతో పాటు సెల‌బ్రెటీలు కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా వ‌చ్చి ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. భార్య షాలినీ కుమార్‌తో పాటు ఓటు వేసేందుకు తిరువాన్మయూర్ కి ఉద‌యాన్నే వ‌చ్చారు. అయితే ఈ విష‌యంలో తెలుసుకున్న స్థానికులు, అభిమానుల‌కు […]