సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా పేరు తెచ్చుకున్నారు. `మహేష్ బాబు ఫండేషన్` ద్వారా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు తనవంతు సాయం చేస్తున్నాడు. ఆంధ్ర హాస్పిటల్స్, రెయిన్ బో హాస్పిటల్స్ తో చేతులు కలిపి కొన్ని వందల మంది పిల్లలకు ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు. హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే మహేష్ బాబు మాత్రమే కాదు ఆయన తనయుడు గౌతమ్ ఘట్టమనేని కూడా తన […]
Tag: Patients
ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ లేదట..ఎందుకంటే..?
ప్రస్తుతం కరోనా రెండో వేవ్ వేగంగా విజృంభిస్తున్న క్రమంలో ఈ ఏడాది ఆస్తమా రోగులకు చేప మందుని పంపిణీ చేయడం లేదని తాజాగా బత్తిని హరినాథ్గౌడ్ తెలియచేసారు . 175 ఏళ్లుగా వంశపారపర్యంగా తమ కుటుంబం ప్రతి ఏడాది అందిస్తున్న చేప ప్రసాదాన్ని గత సంవత్సరం కూడా కరోనా కారణంగా పంపిణీ చేయలేక పోతున్నాము అని అన్నారు. మృగశిరకార్తె రోజున ప్రతి సంవత్సరం లానే జూన్ 7వ తేదీన దూద్బౌలిలోని తమ నివాసం దగ్గర సత్యనారాయణ ప్రత్యేక […]
వ్యాక్సినేషన్ విషయంలో కొత్త మార్గదర్శకాలు
కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖకు నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సినేషన్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటిని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం.. అమలు చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం..కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారు నెగెటివ్ వచ్చిన 3 నెలల తర్వాతే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న వారికి కరోనా వస్తే వారికి పూర్తిగా తగ్గిన తర్వాతే మళ్లీ సెకండ్ డోస్ తీసుకోవాలి. వ్యాధి నుంచి […]
కరోనా రోగుల కోసం విరాట్ జంట సహాయం..!
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో పరిస్థితి రోజు రోజుకు విషమంగా మారుతోంది. అటువంటి సమయంలో కరోనా భాదితుల కోసం భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంకా ఆయన సతీమణి అనుష్క శర్మ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ కెట్టో ద్వారా నిధులు సేకరించడం ప్రారంభించారు. ఈ ఫండింగ్ ద్వారా రూ. 7 కోట్ల రూపాయలను సేకరించాలని వారిద్దరూ నిర్ణయించారు. కానీ ఇంకా విరాళాల సేకరణకు రెండు రోజులు గడువు ఉండగానే రూ. 11 కోట్లకు దగ్గరగా విరాళాల […]
కోవిడ్ పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు…!
తెలంగాణలో ప్రస్తుతం 10 వేల బెడ్లకు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల చెప్పారు. గాంధీలో మరో 400 బెడ్స్ కు, టిమ్స్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లో మరో 300 చొప్పున, నిమ్స్ లో 200, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ హాస్పటల్ కు 200, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 200, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 200, మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి 100 చొప్పున బెడ్స్ కు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల […]
వారి కోసం వెయ్యి పడకల ఆసుపత్రిని కట్టిస్త అంటున్న బాలీవుడ్ హీరో..!?
కరోనాతో బాధపడుతున్న జనాలను చూసి అల్లాడి పోయాడు ఆ నటుడు. కొవిడ్ పేషెంట్లకు సరైన వైద్యం అందించే హాస్పిటళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, చాలా మంది రోగులకు కనీసం బెడ్లు కూడా దొరకని స్థితి ఉండటం చూసి చలించిపోయాడు. ఈ క్రమంలో తనే ఓ ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రకటించాడు హిందీ నటుడు గుర్మీత్ చౌదరి. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్లను త్వరలోనే ప్రారంభిస్తానని ఆదివారం నాడు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించాడు. సామాన్య ప్రజలందరికి వైద్య […]