2019 ఎల‌క్ష‌న్స్‌లో సీటు క‌ట్‌!.. మంత్రికి షాక్

2019 ఎన్నిక‌ల్లో ఏపీ కేబినెట్‌లో ఓ మంత్రికి సీటు రాదా ?  ఆయ‌న‌కు సీటుకు ఎర్త్ పెట్టి…ఆయ‌న‌కు షాక్ ఇచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ ? అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో భాగంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని తాడేప‌ల్లిగూడెం సీటును టీడీపీ బీజేపీకి ఇచ్చింది. అక్క‌డ టీడీపీ సీటు కోసం జ‌డ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌, ఈలి నాని పోటీప‌డ్డారు. అయినా చంద్ర‌బాబు ఈ సీటును బీజేపీకి […]

టీడీపీ వాళ్ల‌నే టార్గెట్ చేస్తోన్న ఏపీ మంత్రి

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా రాజ‌కీయాలు ర‌సవ‌త్త‌రంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ మ‌ధ్య ఆంత‌ర్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావుకి, మున్సిప‌ల్ చైర్మ‌న్ మధ్య విభేదాలు తార‌స్థాయికి చేరాయి. ప్ర‌తి వ్య‌వ‌హారంలోనూ టీడీపీ, బీజేపీ శ్రేణుల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమనేంత‌గా క‌ల‌హాలు ముదిరిపోయాయి! ప్ర‌తి విష‌యంలోనూ మంత్రి టీడీపీ నాయ‌కుల‌ను టార్గెట్ చేయ‌డాన్ని టీడీపీ శ్రేణులు స‌హించ‌లేక‌పోతున్నాయి. మిత్ర ప‌క్ష‌మ‌యినా.. విప‌క్షంలా వ్య‌వ‌హ‌రిస్తున్నారిన మండిపడుతున్నాయి. ఇదే ప‌ద్ధ‌తి కొన‌సాగితే గ‌త ఎన్నిక‌ల్లో గెలిపించిన తామే వచ్చే ఎన్నిక‌ల్లో […]

`ప‌శ్చిమ‌`లో మంత్రి వర్సెస్ జెడ్పీ చైర్మ‌న్‌

టీడీపీ, బీజేపీ మ‌ధ్య అంత‌ర్గ‌తంగా ఉన్న విభేదాలు మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన నాటి నుంచి బీజేపీ, టీడీపీ నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌డం లేద‌నే  విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ముఖ్యంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఇవి మ‌రింత ముదిరిపోయాయి.  మంత్రి, జెడ్పీ చైర్మ‌న్ మ‌ధ్య జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల విష‌యంలో వివాదం చెల‌రేగింది. వార‌స‌త్వ సంప‌ద‌గా తీర్చుదిద్ద‌తామ‌ని ఒక‌రు.. పాఠ‌శాల చుట్టూ వాణిజ్య స‌ముదాయం నిర్మించి అభివృద్ధి చేస్తామ‌ని మ‌రొక‌రు ఇలా.. మంకు […]