కిర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం గుడ్ లుక్ సఖి. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్గా ఎదిగిందనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరిచే అవకాశాలు […]
Tag: ott release
మళ్లీ విడుదలకు సిద్ధమైన నితిన్ `రంగ్ దే`!
యూత్ స్టార్ నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుదలైన ఈ చిత్రం మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరోసారి విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 రంగ్ దే స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రంగ్ దే ఓటీటీ […]
ఓటీటీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించి తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, దర్శకుడు వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకావాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం కరోనా పరిస్థితులు అనుకూలించకపోవడంతో.. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఓ […]
ఓటీటీలో `పాగల్`..క్లారిటీ ఇచ్చేసిన విష్వక్ సేన్!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విశ్వక్సేన్ తాజా చిత్రం పాగల్. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటిస్తుంది. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే1న విడుదల కావాల్సిన ఉంది. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ చిత్రం థియేటర్లో విడుదలయ్యే ఛాన్స్ […]
ఓటీటీలోకి నాగార్జున `వైల్డ్ డాగ్`.. విడుదల ఎప్పుడంటే?
కింగ్ నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `వైల్డ్ డాగ్`. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దియా మీర్జా హీరోయిన్గా నటించగా.. సయామీ ఖేర్, అలీ రెజా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల అయింది. దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి టాకే వచ్చింది. అయితే […]