మరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ 2021 టోర్నీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చెన్నై వేదికగా ఏప్రిల్ 9న నుంచి లీగ్ స్టార్ట్ కానుండగా.. ఇప్పటికే కీలక ఆటగాళ్లు బయోబబుల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 14 వ సీజన్లో బీసీసీఐ కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఈ సారి స్లో ఓవర్ రేటుపై బీసీసీఐ కఠినంగా వ్యవహరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బీసీసీఐ నిబంధనల ప్రకారం […]