మృత్యువు ఎప్పుడు, ఏ క్షణాన, ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు మరియు ఊహించనూలేరు. తాజాగా ఓ వ్యక్తికి మిరపకాయ బజ్జీనే యమపాశమైంది. అవును, తాజాగా ఓ నిండుప్రాణాన్ని మిరపకాయ బజ్జీ బలితీసుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన మల్లేశ్ కొంతకాలంగా హైదరాబాద్లో నివాసముంటున్నాడు. అయితే వ్యక్తిగత పనుల కారణంగా మంగళవారం సొంత గ్రామానికి వచ్చిన మల్లేశ్.. రాత్రి […]
Tag: man
పామేగా ఆడిద్దాం అనుకున్నాడు..చివరకు ఏమైందో తెలిస్తే షాకే!
సాధారణంగా కోపం రానంత వరకు జంతువులు ఎంతో ప్రశాంతగా ఉంటాయి. ఎవరికీ హాని కూడా తలపెట్టవు. కానీ, ఆనందం కోసమో లేదా సరదా కోసమో వాటికి చిర్రెత్తుకొచ్చే పనులు చేశామా.. ఇక అవి ముప్పతిప్పలు పెట్టేస్తాయి. తాజాగా ఇటువంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఓ లుంగీ ధరించిన వ్యక్తి.. పాము తోకను పట్టుకుని తలపై కర్రముక్కలతో కొడుతూ చాలా సేపు ఇరిటేట్ చేశాడు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన ఆ […]
దాని కోసం ఏకంగా తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం..?
దేశంలో ఆడబిడ్డల పై అత్యాచారాలు నేటికీ ఆగడం లేదు.తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో చిన్న బాలిక పై ఘోరం జరిగింది. గద్వాల్ జిల్లా పరిధిలోని అలంపూర్ మండలంలో తొమ్మిది సంవత్సరాల బాలిక పై ఓ మృగం అత్యాచారం చేసాడు. దీనికి పంచాయతీ పెద్దలు ఎకరం భూమి పరిహారం ఇచ్చి నేరాన్ని మాఫీ చేయాలనుకున్నారు. కానీ తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి ఇలా భూమి ఇచ్చి పరిహారం చెయ్యటం సహించలేని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం […]
పాత బ్రిడ్జి కూలి ఒక వ్యక్తి మృతి..!
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. జిల్లాలోని వాంకిడిలో పాత వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి అక్కడిక్కడే చనిపోయాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వాంకిడిలో ఉన్న పాత బ్రిడ్జిని అక్కడ కార్మికులు నిన్న సగం కూల్చి వేశారు. కాగా, బీఎస్ఎన్ఎల్ కేబుల్ పనుల కోసం ఇద్దరు సిబ్బంది వంతెన పై పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ ఉన్న ఇద్దరు కార్మికులు శిథిలాల్లో చిక్కుకు పోయారు. […]