కావలిపై టీడీపీ ఫోకస్..వైసీపీ టార్గెట్‌గా లోకేష్.!

తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే ఉమ్మడి నెల్లూరు జిల్లాపై పట్టు సాధిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత రావడం, టి‌డి‌పి లోకి వలసలు పెరగడం, వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టి‌డి‌పిలోకి రావడం, అలాగే నారా లోకేష్ పాదయాత్ర జరగడం..ఈ అంశాలు టి‌డి‌పికి బాగా ప్లస్ అవుతున్నాయి. దీంతో నిదానంగా టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. ఇదే సమయంలో నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్న కావలి నియోజకవర్గంలో టి‌డి‌పికి పట్టు పెరుగుతుంది. ఇప్పటికే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే […]

కావలిపై పట్టు..ప్రతాప్ టార్గెట్‌గా టీడీపీ స్కెచ్!

కందుకూరులో విషాద ఘటన నుంచి తేరుకుని టీడీపీ అధినేత చంద్రబాబు..కావలి నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కందుకూరు రోడ్ షోలో 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. ఇక చనిపోయిన కుటుంబాలకు టీడీపీ నుంచి 15 లక్షలు, టీడీపీ నేతల నుంచి 10 లక్షలు మొత్తం ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇచ్చారు..ఇంకా కొంతమంది నేతలు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే కుటుంబాల్లో ఉన్న పిల్లలని చదివించే బాధ్యత తాను […]

కావలిలో ప్లస్..బరిలో నిలిచేదెవరు?

అసలు నెల్లూరు జిల్లా అంటేనే టీడీపీకి కలిసిరాని జిల్లా..ఈ జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకున్నంత ప్లస్ ఉండదు. మొదట నుంచి ఇక్కడ టీడీపీకి పెద్ద కలిసిరాలేదు. అలా టీడీపీకి కలిసిరాని నియోజకవర్గాల్లో కావలి కూడా ఒకటి. పార్టీ ఆవిర్భవించాక కేవలం మూడు సార్లు మాత్రమే కావలిలో టీడీపీ గెలిచింది. 1983, 1999, 2009 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. ఇక గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతూనే వస్తుంది. 2014లో టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు […]