టోక్యో ఒలింపిక్స్లో భాగంగా నేడు ఇప్పటి వరకు జరిగిన వివిధ క్రీడాంశాల్లో భారత్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో ఇండియన్ ఆర్చర్ దీపికా కుమారి దూకుడు ప్రదర్శించింది. ఈ రోజు ఉదయం జరిగిన ప్రిక్వార్టర్స్లో రష్యా ఆర్చర్ కేనియా పెరోవాపై 6-5 తేడాతో విజయం సాధించి క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. అలాగే ఒలింపిక్స్లో బాక్సర్ లవ్లీనా ఇండియాకు మరో పతకం ఖాయం చేసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ […]