మే నెలలో ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సినిమాలు ఇవే..!

దాదాపుగా కరోనా ప్రభావం అన్ని రంగాల పై చుపెడుతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమాలు అన్ని ఓటీటీ వేదికగా విడుదల అవుతున్నాయి. థియేటర్లు మూతపడే సరికి కొన్ని సినిమాలకు ఓటీటీనే ప్రత్యామ్నయంగా మారాయి. ఈ నెలలో ఏయే చిత్రాలు ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి ఇక్కడ చూద్దాం. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన బట్టల రామస్వామి బయోపిక్ మూవీ డైరెక్ట్ డిజిటల్ విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమా జీ 5లో మే 14 న […]

కిల్లర్ లుక్ అక్షర హాసన్..?!

లోక నాయకుడు అయిన కమల్ హాసన్ వారసులుగా శృతి హాసన్ ఇంకా అక్షర హాసన్ అందరికి సుపరిచితమే. ఆల్ రౌండర్ నైపుణ్యం ఉన్న భామలుగా వీళ్లిద్దరు ఇండస్ట్రీలో బాగా పేరు తెచ్చుకున్నారు. శ్రుతి ఇప్పటికే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ అక్షర మాత్రం కెమెరా వెనక పనిని ఎక్కువగా ఇష్టపడుతోంది. అక్షర నటిగా కొనసాగుతూనే త్వరలోనే దర్శకత్వం కూడా వహించే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటె,తాజాగా అక్షర కళ్ళు చెదిరే ఫోటోషూట్ తో అభిమానుల […]

బాలయ్య సరసన సీనియర్ నటి..?

ఒకప్పుడు హీరోయిన్స్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి మీనా. అందం, అభినయం కలిసిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మీనా దాదాపుగా అందరు సీనియర్ హీరోలతో నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో మూవీస్ చేసి ప్రేక్షకుల్ని అలరించింది. మల్లి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నత్తే సినిమాలో నటిస్తుంది. అలాగే దృశ్యం 2 మూవీలో వెంకటేష్ సరసన నటిస్తుంది. […]

జూ పార్క్ లో కరోనా కలకలం..?

కరోనా వైర‌స్ రెండోవేవ్ రోజు రోజుకు తీవ్ర రొఊపం దాలుస్తుంది. రోజు రోజుకు మ‌న‌షుల్లోనే కాకుండా ఇప్పుడు ఈ ప్రాణాంతకమయిన కరోనా వైర‌స్ తాజాగా జంతువులో కూడా వ్యాపించింది. అమెరికాలో క‌రో్నా మొద‌టి ద‌శ‌లో ఉన్నప్పుడు మొదటిసారిగా ఓ పులికి సోకినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ కరోనా మ‌హమ్మ‌రి మొదటి సారిగా ఏకంగా 8 సింహాలకు సోకింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఈ ఘ‌ట‌న నమోదు అయింది. అసలు వివ‌రాల్లోకి వెళ్తే, […]

దారుణం: తల్లీ, ఇద్దరు పిల్లల హత్య…ఎందుకంటే..!?

ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడ నగరంలో పెద్ద ఘోర సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు బిడ్డలు చనిపోవటం తో అక్కడ తీవ్ర కలకలం రేపుతుంది. వాంబే కాలనీ డీ బ్లాక్‌లో నివసిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి చనిపోయారు. ఇది గమనించిన అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి వెంటనే పోలీసులు సంఘటన జరిగిన దగ్గరకి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కడ […]

హైకోర్టు వివాదంలో ‘ఇండియన్ 2’ సినిమా..?

భారతీయుడు 2 చిత్రం వివాదం కోర్టు కి ఎక్కింది. లైకా ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టు ఇండియన్ 2 మూవీ పూర్తి చేయకుండా శంకర్ మరో సినిమా చేయటం సరి కాదంటూ కోర్టుని ఆశ్రయించింది. శంకర్ పారితోషికంలో కూడా చాలా వరకూ పే చేశామని లైకా కోర్టుకు తెలిపింది. గురువారం నాడు విచారణ జరిగింది. ఇరు వర్గాలు కూర్చొని సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని హైకోర్టు చెప్పింది.ఇండియన్ 2ని గత ఏడాది మార్చికే పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటికీ పూర్తి […]