తలైవాకు అస్వస్థత.. ఆందోళనలో అభిమానులు..?

సూపర్ స్టార్ రజనీకాంత్ కు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాగా అనారోగ్యంగా ఉండటంతో నిన్నటి రోజున సాయంత్రం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. రజనీకాంత్ ఇప్పటికి కూడా ఆసుపత్రిలోనే ఉన్నాడు అన్నట్లుగా సమాచారం. అయితే ఆయన ఆరోగ్యం పై మరింత సమాచారం తెలుసుకోవాల్సి ఉందని అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా   ‘అన్నాత్తే’ తెలుగులో ఈ సినిమాని పెద్దన్నగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. […]

చికిత్స లేని జబ్బులతో బాధపడుతున్న స్టార్ సెలబ్రిటీస్ వీళ్ళే..!!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అంటే దాని వెనక వారు ఎంత కష్ట పడుతున్నారో చెప్పడం అంత సులభం కాదు.. అయితే వీరి పట్టుదల, కృషి అందుకు కారణమని చెప్పవచ్చు.. అంతేకాదు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. తమ నటన లో ఎటువంటి మార్పులు తీసుకు రాకుండా అందరినీ మెప్పిస్తున్నారు ఈ సెలబ్రిటీలు.. అయితే ఎవరెవరు ఎలాంటి జబ్బులతో బాధపడుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..   1. షారుక్ ఖాన్: బాలీవుడ్ బాద్ షా […]

సాయి త్వరగా కోలుకుంటున్నాడు అంటున్న మామ..ట్వీట్ వైరల్..!

సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తుంటే.. ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యపరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోంది.. త్వరగా కోలుకుంటున్నాడు అని సమాచారం.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విధంగా ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది.. సాయి ధరంతేజ్ త్వరగా కోలుకుంటున్నాడు.. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందుతాయని ఆశిస్తూ, ఆ చిత్ర […]

మెగా మేనల్లుడి ఆరోగ్యం పై నాగబాబు కామెంట్స్..!

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ యక్సిడెంట్ తో గాయపడిన విషయం మనందరికీ తెలిసిందే.ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం కూడా మనకు తెలిసిందే.సాయి ధరంతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తేజ ఇంకా కోమాలోనే ఉన్నాడు అంటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడేశాయి. ఇక తాజాగా డైరెక్టర్ దేవాకట్ట చేసిన కామెంట్స్ కూడా అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇక దేవాకట్ట తెలిపిన ప్రకారం ఫ్రీ రిపబ్లిక్ […]

సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు..?

మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం పై ఇంకా ఆయన అభిమానులు కంగారు పడుతూ ఉన్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉండడంతో ఎప్పుడు కోలుకుంటాడు అన్న టెన్షన్ నెలకొంది ఆయన అభిమానులలో.. ఇక హీరో మోహన్ బాబు తన కూతురుతో కలిసి అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్ ను పరామర్శించాడట. తన ఆరోగ్యం నిలకడగా ఉందని తను రెండు మూడు రోజుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలియజేశాడు. ఇక […]

కేవలం ఈ ఒక్క పండు తినడం వల్ల.. షుగర్ మాయం..?

పనస పండు చాలా అరుదుగా దొరుకుతుంది.ఈ పనస పండు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక వాటి ఉపయోగాలను తెలిస్తే మనం ఈ పండు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టకుండా తింటాము. ఇక ఈ పండులోని గింజలు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. వాటి వివరాలను ఒకసారి చూద్దాం. 1).పనసపండులో యాసిడ్ గుణాలు తక్కువగా ఉండటం చేత.. కార్బోహైడ్రేట్స్ కోసం వేరే వాటిని తినకుండా, ఈ పనస పండ్లను తినడం మంచిది. 2).భోజనం బదులుగా ఈ పనస పండ్లు తినడం […]

మీరు పుట్టిన తేదీని బట్టి.. మీకు ఎలాంటి జబ్బులు వస్తాయో తెలుసుకోండి..?

మనం పూర్వీకులు మన భవిష్యత్తును జ్యోతిష్యం ద్వారా తెలియజేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు పుట్టిన తేదీలను బట్టి మీకు ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. ఎలా జాగ్రత్త పడాలి తెలుసుకుందాం. 1).1,10,19,28 వ తేదీలలో ఏ నెలలో పుట్టిన వారు అయినా ఆరోగ్య పరంగా పెద్దగా ఇబ్బందులు పడరట. ఒకవేళ ఆరోగ్య సమస్య వస్తే కేవలం గుండెకు సంబంధించిన జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. 2).2,11,20,29 వ తేదీలలో పుట్టిన వారు కడుపు […]

అల్పాహారంలో ఈ తప్పులు చేస్తే బరువు పెరుగుతారట ..!

అల్పాహారం అనేది మన రోజువారీ జీవన వ్యవస్థ పై ఎంతో ప్రభావం చూపుతుంది. కానీ కొంతమంది వారి వారి పనుల కారణంగా ప్రతిరోజు అల్పాహారాన్ని మిస్ చేస్తూ ఉంటారు. అయితే అల్పాహారం తినకపోవడం వల్ల కడుపులో ఉబ్బరం , గ్యాస్ , అజీర్తి , మంట వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఇక మరికొంతమంది మాత్రం ఏ మాత్రం వైద్యుల సలహాలు వినకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు . పైగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మరికొంతమంది అల్పాహారం […]

సినీ ప్రపంచంలో విషాదం..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎంతోమంది మరణాలను చూశాం. అయితే ప్రస్తుతం కూడా ఒక మలయాళ నటి శరణ్య అనారోగ్య కారణంగా మరణించింది. ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె సోమవారం తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఈ మలయాళం కుట్టి కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తెలిసినప్పటి నుంచి శరణ్య కు 11 పెద్ద శస్త్రచికిత్సలు చేశారట. కానీ ఆ సమయంలోనే తీవ్ర ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టడంతో, ఆమెకు ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు సహాయం […]