బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. […]