చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాలకు పాకేసి మానవ మనుగడకే ముప్పుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి కాటుకు ఎందరివో ప్రాణాలు బలి కాగా.. మరెందరో హాస్పటల్స్లో ఈ వైరస్ను జయించేందుకు పోరాడుతున్నారు. ఇక ప్రస్తుతం సెకెండ్ వైవ్లో కరోనా ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతోంది మన దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. అక్కడ కరోనా పాజిటివ్ కేసులతో పాటు […]