ఏపీ ప్రభుత్వం పై ఇన్ని కేసులు పెట్టడం వెనుక కారణం..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై రోజురోజుకి వ్యతిరేకత మారుతూనే ఉన్నది.ఇక జగన్ మోహన్ రెడ్డి చేసేటటువంటి కొన్ని పనులు నచ్చక ప్రజలు, ఏపీలో ఉండేటువంటి మంత్రులు,యువత నిరుత్సాహం తో ఉన్నట్లు సమాచారం.అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పై భారీ సంఖ్యలో కేసులను నమోదు చేశారట వాటి వివరాలను చూద్దాం. ఏపీ ప్రభుత్వంపై ప్రతిరోజు కేసులు భారీగానే పెరుగుతున్నాయి.పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇతర కారణాల వల్ల, ఇప్పటివరకు దాదాపుగా లక్షా తొంభై నాలుగు వేల పిటిషన్లు దాఖలయ్యాయి అన్నట్లు సమాచారం.ఇలా […]