డ్రగ్స్ కేసులో ED కీల‌క నిర్ణ‌యం..టాలీవుడ్‌లో టెన్ష‌న్ టెన్ష‌న్‌..!

నాలుగేళ్ల క్రితం సంచలనం రేపిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు ఇప్పుడు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఉన్న‌ట్టు ఉండి ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) ఈడీ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అలాగే ఇప్ప‌టికే విచారణకు హాజరుకావాలంటూ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందికి నోటీసులు కూడా వెళ్లాయి. ఇక ఈ నెల 31 నుంచి సెప్టెంబరు 22 వరకూ వీరిని విచారించ‌నున్నారు. అయితే ఈ కేసులో ఈడీ మ‌రింత దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా ఇంటర్ […]