మ‌హాభార‌తంలో ద్రౌప‌దిని ఫిక్స్ చేసేశారా..!

కొద్ది రోజుల వ‌ర‌కు మ‌హాభార‌తం ప్రాజెక్టు గురించి ఓ ఇద్ద‌రి మ‌ధ్య ఇంట‌ర్న‌ల్ వార్ న‌డిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టు తెర‌కెక్కించ‌డం త‌న జీవిత ధ్యేయ‌మ‌ని రాజ‌మౌళి చెపితే అదే టైంలో స్టార్ హీరోల కాంబోలో దుబాయ్‌కు చెందిన ఓ బ‌డా వ్యాపార‌వేత్త ఏకంగా రూ. 1000 కోట్ల‌తో ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డంతో ఆస‌క్తిరేగింది. రాజ‌మౌళి ఎప్ప‌ట‌కి అయినా ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తార‌న‌డంలో సందేహం లేదు. అయితే వీరిద్ద‌రు ఈ ప్రాజెక్టుపై ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం […]