ధర్మాన సోదరుల ఓటమే లక్ష్యంగా టీడీపీ ప్లాన్..!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది టీడీపీ లక్ష్యం. అందుకు తగ్గట్టుగా పొత్తులతో పాటు ప్రజాసంఘాల మద్దతు కూడా ఓ వైపు కూడగడుతోంది. మరోవైపు పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేస్తున్నారు. ప్రజాదరణ లేని సీనయర్లను పక్కనబెట్టి యువనేతలకు ప్రాధాన్యమిస్తున్నారు. యువమంత్రంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ స్థానంలో ఈ సారి విజయభేరీ మోగించాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఈ సారి అసెంబ్లీ పోరు హోరాహోరీగా జరగనుంది. ప్రముఖ రాజకీయ కుటుంబాలు పోటీకి […]

శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఫుల్ క్లారిటీ…!

రాబోయే ఎన్నికల్లో గెలుపే వైసీపీ ప్రధాన లక్ష్యం. అందుకోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అందుకే ఇప్పటికే పార్టీ నేతలకు వై నాట్ 175 అంటూ టార్గెట్ పెట్టారు. ఇదే సమయంలో ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలపై కూడా జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో టాప్ ప్లేస్‌లో ఉన్నది శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం. వరుసగా రెండు సార్లు ఓడిన ఈ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి […]