జ‌గ‌న్ అగ్ని ప‌రీక్ష‌లో ఆ ఇద్ద‌రు సీనియ‌ర్లు గెలుస్తారా..!

రాజకీయంగా ద‌శాబ్దం పాటు ఓ వెలుగు వెలిగిన ఓ ఇద్ద‌రు సీనియ‌ర్లు ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పెట్టిన అగ్నిప‌రీక్ష‌ను ఎదుర్కోనున్నారు. ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో మాజీ మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఇద్ద‌రూ ఓ వెలుగు వెలిగారు. ఈ ఇద్ద‌రు త‌ల‌పండిన రాజ‌కీయ నాయ‌కులు ప‌దేళ్ల పాటు తమ సొంత జిల్లాల్లో కనుచూపుతో శాసించారు.  మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అండదండతో పదవులు పొందడమే కాకుండా ఆయ‌న అనుచ‌రులుగా తిరుగులేని పెత్త‌నం చెలాయించారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రు […]

వైసీపీకి సీనియ‌ర్ నేత‌లు కావ‌లెను?!

ఇప్పుడు ఎక్కువ మంది  ఇలానే ఆలోచిస్తున్నార‌ట‌! రాబోయే రెండేళ్ల‌లో ఏపీలో ఎన్నిక‌లు పెట్టుకుని  ఇప్పుడు వైసీపీ త‌డ‌బ‌డుతోంద‌ని, అధికార టీడీపీని ఎదుర్కొనే స‌త్తా కూడా ఈ పార్టీలో క‌రువ‌వుతోంద‌ని అంటున్నారు. ఈ న‌ప‌థ్యంలోనే సీనియ‌ర్ల కోసం జ‌గ‌న్ ఎదురు చూస్తున్నాడ‌ని అంటున్నారు. అస‌లు ఏం జ‌రుగుతోందో తెలుసుకుందాం.. ఇటీవ‌ల కాలంలో పొలిటిక‌ల్ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీలో అధికార టీడీపీపై వైసీపీ పైచేయి సాధించ‌లేక‌పోతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో జ‌గ‌న్ చాంబ‌ర్‌లో వ‌ర్ష‌పునీళ్లు పార‌డంపై పెద్ద ఎత్తున ఉద్య‌మించాల్సిన నేత‌లు […]

ఆ జిల్లాపై జ‌గ‌న్ ఆశ‌లు వ‌దులుకున్నాడా..!

వెనుక‌బ‌డిన జిల్లాగా పేరొందిన సిక్కోలులో వైఎస్సార్ సీపీలో వింత ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నేత‌ల మ‌ధ్య అంత‌ర్గ‌త రాజ‌కీయాలు, విభేదాలు, స‌మ‌న్వ‌య లోపం ఇవ‌న్నీ పార్టీని మ‌రింత దిగ‌జారుస్తున్నాయి. ముఖ్యంగా ప్ర‌తిప‌క్ష నేత‌ల ప‌ట్టు ఈ జిల్లాపై త‌గ్గుతూ ఉంటే.. అధికార పార్టీ నాయ‌కుల హ‌వా నానాటికీ పెరుగుతోంది. ఇంత జ‌రుగుతున్నా.. వైసీపీ అధినేత జ‌గ‌న్ జిల్లా రాజ‌కీయాల‌పై దృష్టిపెట్ట‌క‌పోవ‌డం ఇప్పుడు అంద‌రిలోనూ ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. జిల్లాలో కీల‌క‌మైన నాయ‌కులు పొంత‌న లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. వాటన్నింటినీ స‌రిజేసి ఏక‌తాటిపైకి […]