టీమిండియాలో కరోనా కలకలం.. రవిశాస్త్రికి కోవిడ్-19 పాజిటివ్..!

ప్రస్తుతం టీమిండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. భారత జట్టుకు ప్రధాన కోచ్ అయిన రవి శాస్త్రి తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు. శనివారం సాయంత్రం ఆయనకు కోవిడ్ టెస్టు నిర్వహించగా.. అందులో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దాంతో టీమిండియా జట్టు అప్రమత్తమైంది. రవిశాస్త్రి ఇప్పటికే ఐసోలేష‌న్ లోకి వెళ్లిపోయారు. ఆయనతోపాటు సహాయక సిబ్బందిలోని ముగ్గురు కూడా హోటల్లోనే […]