ఉత్కంఠ చెలరేగిన అనంతపురం సంఘటన..మాకేం తెలియదు అంటూ పోలీసులు..!!

అనంతపురం నగరంలో నిన్నటి రోజున ఎస్ ఎస్ బి ఎన్ కాలేజ్ లో విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. అయితే అందులో విద్యార్థి జయలక్ష్మి తలకు గాయం అయినట్లుగా సమాచారం. అది కూడా పోలీసులు లాఠీఛార్జి చేశారు అనే విషయం బాగా పాపులర్ అయ్యింది. అయితే అందుకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థి సంఘాలు విద్యార్థి సంస్థలకు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ముందుగానే పలువురు విద్యార్థి సంఘం నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలో […]