ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా.. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు.. ప్రజల మనసులు చూరగొనాలని చూస్తుంది. ఈ క్రమంలో ప్రజల సెంటిమెంటుకు అనుకూలంగానే పనిచేస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఉదాహరణకు పొరుగున ఉన్న తెలంగాణ , తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే.. ఇవే కనిపిస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే.. ఆరోగ్య శ్రీపథకాన్ని మార్చాలని.. కేసీఆర్ అనుకున్నారు. తొలిసారి ప్రభుత్వంలోకి వచ్చిన ఆయన.. తెలంగాణ రాకుండా.. అడ్డుకున్న వైఎస్ను తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. ఈ క్రమంలోనే ఆయన పెట్టిన […]
Tag: cm jagan
ఇదేం రాజకీయం.. జుట్టంతా వైసీపీ చేతికి ఇస్తున్నారే….!
ఏమో అనుకుంటారు కానీ.. రాజకీయాల్లో ప్రత్యర్థులకు మేలు చేసే కార్యక్రమాలు కూడా.. తెరమీదికి వస్తు న్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థి పార్టీలను ఓడించాలనే దృఢమైన నిర్ణయం తీసుకున్న పార్టీలు.. ఏవైనా.. చా లా జాగ్రత్తగా వ్యవహరించేవి. ప్రత్యర్థి పార్టీల లోపాలను పసిగట్టి.. సైలెంట్గా ప్రజల మధ్యకు తీసుకువె ళ్లేవారు. అయితే.. ఇప్పుడు మాత్రం ఈ రాజకీయాలు మారిపోయాయి. ప్రత్యర్థులకు ఆయుధాలు అందిస్తున్నట్టుగా.. నాయకులు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీని తీసుకుంటే.. వైసీపీ అధినేత .. జగన్.. చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. […]
ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకే లాభమా…!
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైం ది. తెలుగు రాష్ట్రాల విభజన హామీ చట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నారని.. పిటిషన్లో తెలిపారు. కాబట్టి.. ఏపీలో 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ వివరించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన చట్టంలో […]
ఈ విషయాల్లో జగన్ మారాల్సిందేనా… వైసీపీలో ఏం జరుగుతోంది…!
ఔను.. తాను పట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వభావాన్ని వదిలించుకోవాలనేది.. వైసీపీ నాయకులు చెబుతున్న మాట. ముఖ్యంగా సీఎం జగన్ అనుసరిస్తున్న కొన్ని విధానాల కారణంగా.,. సమాజంలో తలె త్తుకోలేక పోతున్నామని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో తాడే పేడో తేల్చుకుని.. ఏదో ఒకటి డిక్లేర్ చేయాలనేది .. నాయకుల డిమాండ్గా వినిపిస్తోంది. అయితే.. ఎవరూ కూడా బయట పడడంలేదు. కానీ.. డిమాండ్ను మాత్రం అధినేత చెవిలో పడేలా చేస్తున్నారు. “ఇప్పటి వరకు రాజధాని […]
వైసీపీలో మరో ఎంపీ యూటర్న్.. రీజనేంటి..?
ఒంగోలు ఎంపీ.. వైసీపీ నాయకుడు.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజకీయాలు చిత్రంగా ఉన్నాయని అం టున్నారు పరిశీలకులు. ఆయన 2019 వరకు టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. అనూహ్యం గా టీడీపీ సైకిలెక్కిన ఆయన .. ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత.. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకుముందు.. వైసీపీలో చేరిపోయారు. ఒంగోలు నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. కానీ, ఆయన వైసీపీ నేతలతో మింగిల్ కాలేక పోతున్నారు. […]
త్రివిక్రమ్ పేరిట వచ్చినవన్నీ ఫేక్ పోస్ట్ లే.. నిర్మాతల క్లారిటీ..!
ఏపీ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సవరణ బిల్లు ప్రకారం ప్రభుత్వమే ఇకపై సినిమా టికెట్లను ఆన్ లైన్ టికెటింగ్ విధానం ద్వారా విక్రయించనుంది. ఏపీ ప్రభుత్వం బెనిఫిట్ షో లను రద్దు చేయడమే కాకుండా సినిమా టిక్కెట్ ధరలను కూడా తగ్గించింది. సినిమా విడుదలైన కొత్తలో ధర పెంచుకొని టికెట్లను విక్రయించుకునే సౌలభ్యాన్ని కూడా తొలగించింది. దీనిపై తెలుగు ఇండస్ట్రీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఏపీ […]
చిరంజీవి టీమ్ కు సీఎం జగన్ నుంచి పిలుపు.. వచ్చేనెల ఆ తేదీన?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు వారి సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని సంకల్పించారు.అయితే ఈ విషయం మీద సమావేశం కొరకు రేపు నెల నాలుగవ తేదీన తాడేపల్లి క్యాంపు ఆఫీస్ కు రావాల్సిందిగా జగన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ తో సమన్వయం చేసుకునే బాధ్యతల్ని సమాచార మంత్రి పేర్ని నాని తీసుకున్నారు. ఇతనుఒకసారి హైదరాబాద్ కు వెళ్లి చిరంజీవి తో సమావేశం అయి వచ్చారు. చిరు కూడా వివిధ […]
BREAKING: సీఎం జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా…!
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ పిటిషన్పై బుధవారం సీబీఐ కోర్టు విచారించింది. ఈ విషయమై ఏపీలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైసీపీ శ్రేణులు తమ అధినేత భవితవ్యం ఎలా ఉండబోతుందని ఆందోలన చెందుతున్న క్రమంలో జగన్కు కోర్టు రిలీఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. సీబీఐ హైకోర్టు ఇప్పటి వరకు ఇరువైపుల నుంచి అనేక వాదనలు విన్న తర్వాత ఎలాగైన తుది తీర్పు ఇస్తుందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ […]
జగన్ 16వ స్థానానికి పడిపోవడానికి 6 కారణాలివే..!
అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టాప్ ప్లేస్ లో ఉండేవారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే ఆయన టాప్ ర్యాంక్ 16వ ర్యాంకుకి పడిపోయింది. తాజాగా ‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో జగన్ పరిపాలనపై 81% మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో జగన్ పై వ్యతిరేకత పెరిగిపోవడానికి 6 కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1. మూడు రాజధానులు జగన్ మూడు రాజధానులు ఏర్పాటు […]