విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, టీడీపీ ఫైర్ బ్రాండ్గా ఎదగాలని ప్రయత్నిస్తున్న బోండా ఉమా మహేశ్వరరావు.. ఉరఫ్ బోండా ఉమా..కి పొలిటికల్గా మూడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. రేపో మాపో ఆయనపై బాబు వేటు వేయడం ఖాయమని తెలుస్తోంది. ఇటీవల కాలంలో బోండా ఉమా హద్దు మీరుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎంపీ నాని అండ చూసుకుని రెచ్చిపోతున్నారని కూడా తెలుస్తోంది. ఆర్టీఏ గొడవే దీనికి ప్రధాన ఉదాహరణ. ఆర్టీఏ కమిషనర్ సెక్యూరిటీని ఉమా బలంగా నెట్టడం అందరికీ తెలిసిందే. ఇక, […]
Tag: bonda uma
కృష్ణా జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టిక్కెట్
2019 ఎన్నికల వేళ ఏపీలో చాలా జిల్లాల్లో రాజకీయ వాతావరణం ఊసరవెల్లి రంగులు మార్చిన విధంగా… ఊహకు అందకుండా ఉండేలా ఉంది. మరోసారి అధికారం నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోన్న టీడీపీ, తొలిసారి అధికారంలోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోన్న విపక్ష వైసీపీ, తొలిసారి ఎన్నికల బరిలో నిలుస్తోన్న జనసేన పార్టీల మధ్య రసవత్తర సమరం జరగనుంది. ఇదిలా ఉంటే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో అనూహ్యమైన […]
జనసేనకు క్యూ కడుతున్న మహామహులు
పవర్స్టార్ పవన్కళ్యాణ్ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కన్ఫార్మ్ అయ్యింది. జనసేన ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. ఇంకాస్త ముందుడగు వేసి ముందస్తు ఎన్నికలకు సైతం తాము సిద్ధమని పవన్ ప్రకటన చేశాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో ట్రయాంగిల్ ఫైట్కు అదిరిపోయే రంగం సిద్ధమైంది. జనసేన నుంచి పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు, అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నుంచి టిక్కెట్లు దొరకడం కష్టమని భావిస్తోన్న వాళ్లు జనసేన నుంచి ఎన్నికల […]
బోండాకు సమయం చూసి వాతపెడతారా?
తాము ఆశించిన పదవులు దక్కని సందర్భాల్లో నేతలు తీవ్ర అసంతృప్తికి గురవడం.. అధిష్ఠానంపై తీవ్ర విమర్శలు చేయడం సర్వసాధారణమే!! ఒక్కోసారి ప్రభుత్వ విధానాలపైనే మాట్లాడి అటు అధిష్ఠానం దృష్టిలో, ఇటు ప్రజల దృష్టిలో చులకనగా మిగిలిపోతారు. ప్రస్తుతం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పరిస్థితి కూడా ఇలానే మారింది. కాపుల అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నామని ఒకపక్క టీడీపీ పెద్దలంతా నొక్కిచెబుతుంటే.. కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించి.. అధిష్ఠానం దృష్టిలో నోటెడ్ అయ్యారు. అయితే వివాదం సద్దుమణిగినా.. మరి […]
చంద్రబాబు కంగారు వెనక అసలు రీజన్ ఇదేనా..!
2019 ఎన్నికల్లో విజయం సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. రెండేళ్లు మాత్రమే సమయం ఉండటంతో ఆయన ఎన్నికల మూడ్లోకి వెళిపోయారని తెలుస్తోంది. ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు 2019 ఎన్నికలకు సన్నాహకాలనే చర్చ జోరుగా జరుగుతోంది. పార్టీకి అనవసరమని భావించినవారిపై వేటు వేయడం.. పార్టీకి అవసరమైన వాళ్లు విపక్షం నుంచి వచ్చినా వారిని అందలమెక్కించడం వంటి పక్కా వ్యూహంతో బాబు వ్యూహాలు రచిస్తున్నారి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని గట్టిగా చెప్పే చంద్రబాబు.. […]
2019 నాటికి బెజవాడ రాజకీయాల్లో పెను మార్పులు
ఏపీలో రాజకీయంగా కీలక జిల్లాల్లో ఒకటి అయిన కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో కూడా చెప్పడం కష్టం. ఇక విజయవాడలో అయితే ప్రతి ఎన్నికలకు రాజకీయ నాయకులు జంపింగ్స్ చేస్తుంటారు. 2004లో టిక్కెట్టు రాలేదని ప్రస్తుత ఎమ్మెల్యే జలీల్ఖాన్ టీడీపీలోకి జంప్ చేశారు. 2009లో సిట్టింగ్ ఎమ్మెల్యే వంగవీటి రాధా ప్రజారాజ్యంలోకి వెళ్లారు. ఇక 2009లో ప్రజారాజ్యంలో ఉన్న కేశినేని 2014లో విజయవాడ నుంచి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేశారు. పలుపార్టీలు మారిన […]
కృష్ణా టీడీపీలో ఉమా ఒక్కడే ఒకవైపు…అందరూ ఒక వైపు..
ఏపీ సీఎం చంద్రబాబు వద్ద కృష్ణా జిల్లా పేరు చెప్పగానే ముందుగా ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావే గుర్తుకు వస్తారు. కీలకమైన కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమాకే చంద్రబాబు వద్ద ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. పార్టీలో ఎంతమంది ఉన్నా చంద్రబాబు మాత్రం ముందుగా ఉమా చెప్పినట్టే వింటారన్న టాక్ ఉంది. ఉమా జిల్లాలో పార్టీని డవలప్ చేసే విషయంలో దూకుడుగాను, స్పీడ్గాను ఉన్నా పార్టీలో మిగిలిన వారిని ఎదగనీయకుండా..తాను హైప్ అయ్యేందుకు రకరకాల ఎత్తులు వేస్తారన్న […]
పవన్ వారిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తాడో!
ఏపీలో 2019 ఎన్నికల నాటికి జనసేన ఎంట్రీతో రాజకీయం చిత్రవిచిత్రంగా రంగులు మారనుంది. జనసేనాని పవన్ పూర్తిగా పొలిటికల్ క్షేత్రరంగంలోకి దూకితే అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నాయకుల్లో చాలా మంది జనసేనలోకి జంప్చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో కీలకమైన విజయవాడ నగరంలో రాజకీయాలు సైతం సరికొత్తగా మారనున్నాయన్న చర్చలు అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమామహేశ్వరరావు మంత్రి పదవి రాకపోవడంతో కాపు […]
బుజ్జగింపుల్లో బాబు మార్క్ వ్యూహం
టీడీపీ అంటే కమ్మ సామాజికవర్గ నేతల హవా ఎక్కువగా ఉంటుందనేది తెలిసిందే! కానీ ఇప్పుడు ఇతర సామాజికవర్గ నేతలు ముఖ్యంగా రెడ్డు, కాపు నాయకుల హవా పెరుగుతోంది. మంత్రి వర్గ విస్తరణ ద్వారా ఇది మరింత తేటతెల్లమైంది. ముఖ్యంగా అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు రెడ్డి, కాపు సామాజికవర్గ నేతలను రంగంలోకి దించారు సీఎం చంద్రబాబు. ఇది కూడా బాబు మార్కు రాజకీయ వ్యూహంగానే కనిపిస్తోందనేది విశ్లేషకుల అభిప్రాయం. మంత్రి వర్గ విస్తరణతో టీడీపీలోని కమ్మ సామాజికవర్గ నేతలు […]