సాయి పల్లవి అభిమానులకు షాకింగ్ న్యూస్… ఇక సినిమాలకు సెలవు?

మోలీవుడ్ భామ సాయి పల్లవికి తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది. ఇక్కడ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ వుంది. సాయి పల్లవికి ఇక్కడ ప్రత్యేకించి ఫ్యాన్స్ బేస్ వుంది. అందువలనే ఇక్కడ ఈమె తిరుగులేని తారగా వెలుగొందుతోంది. పైగా ఇక్కడ సహజనటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి ఇకపై సినిమాల్లో […]

రెబల్ అభిమానులకు షాకింగ్ న్యూస్… హీరో పృథ్వీరాజ్ ప్రభాస్ గురించి ఇలా అన్నాడు!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. బాహుబలి సిరీస్ తర్వాత డార్లింగ్ విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గడించాడు. అయితే ఆ సినిమా తరువాత మరొక హిట్ కోసం ప్రభాస్ చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో పెద్దగా ఓ వర్గం ప్రజలను మాత్రమే ఆకట్టుకోగలిగింది. రాధేశ్యామ్ సినిమా అయితే ప్రభాస్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాంతో, తన తదుపరి చిత్రం సలార్ పై ప్రభాస్ ఎన్నో […]

ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్… సొంత సంస్థపై GST రైడ్స్, బుక్కైన బాహుబలి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఒకటి. కాగా ఇది మన బాహుబలికి చెందిన ప్రాపర్టీ అని చెలమందికి తెలిసే ఉంటుంది. కాగా ఈ సంస్థ మీద GST అధికారులు తాజగా రైడ్స్ జరిపారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో దుమారం చెలరేగింది. UV క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు GST అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల […]

బాలయ్య అభిమానులకు షాక్… వీరసింహారెడ్డి స్టోరీ లీకైపోయింది, పాత కథే అట!

నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య సినిమా వచ్చిందంటే థియేటర్లదగ్గర సందడి మామ్మూలుగా ఉండదు. గతంలో కంటే ఇప్పుడు మరింత ఉత్సాహంతో కనిపిస్తూ.. వరుస ప్రాజెక్టులతో బిజీగా వున్నాడు బాలయ్య. ఈ క్రమంలోనే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాను చేస్తున్నారు. దీపావళి సందర్భంగా టైటిల్ లోగోని ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. అయితే ఎంతో ప్రతిష్టత్మకంగా రాబోతున్న ఈ మూవీ స్టోరీ తాజాగా లీకైంది. ‘అఖండ’ వంటి బ్లాక్ […]

తిరుమలకు వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..?

టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. జూన్ 1వ తేదీ నుంచి జూలై 31 వ తేదీ వరకు రెండు నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం మూసివేస్తున్నట్టు తెలిపారు. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఇక 2 నెలల పాటు అలిపిరి మెట్ల మార్గం అందుబాటులో ఉండదని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. కాలినడకన తిరుమలకు […]