దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా పేరే వినిపిస్తోంది. సెకెండ్ వేవ్లో కరోనా ఊహించని రీతిలో విజృంభిస్తూ ప్రజలను ముప్పతిప్పులు పెడుతోంది. ఈ మహమ్మారి ఎప్పుడు ఎటు నుంచి ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు హడలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఒక సిగరెట్ కారణంగా 18 మంది కరోనా బారిన పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీనగర్ కాలనీలో నివాసముండే ఓ మార్కెటింగ్ మేనేజర్ ఇటీవల బయటకు వెళ్లాడు. మార్గం మధ్యలో ఆగినప్పుడు అక్కడ సమీపంలో ఒకరు సిగరెట్ […]