రాజకీయాలన్నాక కూసింత లౌక్యం మంచిదే, కానీ అది ముదిరితేనే ప్రమాదం. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు బీజేపీ గురించే అంటున్నారు తెలంగాణలోని రాజకీయ పండితులు. తమకు తామే మేధావులమని, తమను మించిన వారు లేనేలేరని, పాలనా దక్షత మాకే ఉందని ఇటీవల కాలంలో ఆగకుండా అందకుండా డప్పు బజాయిస్తున్న బీజేపీ నేతలు, తెలంగాణలో అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చినా ఇక్కడి టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఢిల్లీ […]
Category: Politics
చంద్రబాబును ముంచేస్తున్న ట్రాన్స్స్ట్రాయ్
పోలవరం.. పోలవరం.. పోలవరం.. ఏపీ సీఎం చంద్రబాబు నిత్యం వల్లెవేసే పదం! పోలవరం ఏపీ జీవనాడి అని సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూ ఉంటారు! పోలవరం ప్రాజెక్టును ఎలాగైనా పూర్తిచేయాలని పదేపదే అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపే అని తేలిపోయింది. పోలవరం కాంట్రాక్టు పనులు దక్కించుకున్న ట్రాన్స్స్ట్రాయ్ కంపెనీ.. ఇప్పుడు చంద్రబాబును పూర్తిగా ముంచేసింది. పోలవరం పనుల్లో తీవ్ర జాప్యం ఇప్పుడు చంద్రబాబుకు నిద్రలేకుండా చేస్తోంది. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో […]
కేసీఆర్కి కోపమొచ్చింది.. ముగ్గురు మంత్రులపై ఫైర్!
తెలంగాణ సీఎం కేసీఆర్కు పట్టలేని ఆగ్రహం వచ్చిందని టీఆర్ ఎస్ భవన్ కోడైకూస్తోంది! ఆ ఆగ్రహం కూడా ఏదో అధికారుల మీదో.. పార్టీ కార్యకర్తలమీదో కాదట. ఏకంగా తన కేబినెట్లోని కీలక శాఖలు చూస్తున్న మంత్రుల పైనేనట. ముఖ్యంగా ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో ఓ ముగ్గురు మంత్రులపై గులాబీ దళపతి సీరియస్ అయ్యారని, `తిని కూర్చుంటే ఎలా` అని ఖసురు కున్నారని కూడా తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురు తీవ్రంగా హర్ట్ అయ్యారని అంటున్నారు నేతలు. […]
జగన్ తో పెద్దాయన డీల్ షురూ! ఇక కండువా మారుడే!
వైఎస్ ఆత్మ కేవీపీ ఇక, జగన్ చెంతకు చేరనున్నారా? త్వరలోనే కాంగ్రెస్కు రాం రాం పలకనున్నారా? ఏపీలో జగన్ను సీఎం చేయడమే ధ్యేయంగా ఆయన వైసీపీ ని ముందుండి నడిపిస్తారా? ఇప్పటికే దీనికి సంబంధించిన డీల్ కుదిరిపోయిందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది లోటస్ పాండ్ వర్గాల నుంచి. విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికారంలోకి వచ్చి తీరాలని నిర్ణయించుకున్నాడు జగన్. ఈ క్రమంలో ఆయన బిహార్ నుంచి ఎన్నికల సలహాదారుగా ప్రశాంత్ కిశోర్ని […]
వైసీపీ నేతలకు జగన్ మాటంటే లెక్కేలేదా..
ఒక్క విజయం బంటును రాజును చేస్తుంది. అదే ఒక్క అపజయం.. రాజును బంటు కన్నా హీనమైన స్థితికి దిగజార్జేస్తుంది. ప్రస్తుతం వైసీపీ అధినేత, లోటస్ పాండ్ వర్గాలు గౌరవంగా పిలుచుకునే `కాబోయే సీఎం` వైఎస్ జగన్ పరిస్థితి బంటుకన్నా హీనంగా తయారైందని తెలుస్తోంది. 2014లో ఎదురైన పరాభవం పక్కన పెడితే… ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్లలో వైసీపీ ఘోరంగా నేలకు కరుచుకోవడంతో జగన్ ఇమేజ్ జనాల్లో కన్నా పార్టీ నేతల్లో పూర్తిగా డ్యామేజ్ […]
సీమలో వైసీపీకి షాక్… మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్యే తమ్ముడు జంప్
ఏపీలో 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాలని విస్తృతంగా ప్రయత్నిస్తున్న విపక్షం వైసీపీ అధినేత జగన్కు దెబ్బమీద దెబ్బ తగులుతోంది. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ఆయనకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. ఇక, ఇప్పుడు కొద్దో గొప్పో బలంగా ఉన్న నేతలు, నియోజకవర్గాలు సైతం జగన్ చేయి జారిపోతున్నాయనే వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సీమలో వైసీపీకి పెట్టని కోటలుగా ఉన్న నియోజకవర్గాల నుంచి కూడా జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే వార్తలు […]
టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్యలో లేడీ
తెలంగాణలో కీలక జిల్లాల్లో ఒకటి అయిన ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే మధ్య జరుగుతోన్న పోరులో పార్టీ కార్యకర్తలు నలిగిపోతున్నారు. అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యే ఇద్దరూ తమ పంతం నెగ్గించుకునేందుకు ఎత్తుకు, పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బాణోతు మదన్లాల్, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇద్దరూ వైసీపీ నుంచి గెలిచారు. వైసీపీలో ఉన్నప్పుడు, గత ఎన్నికల్లోను వీరిద్దరి మధ్య ఎంతో సఖ్యత ఉండేది. అయితే వీరు తెలంగాణలో […]
విశ్వేశ్వర్రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా?
అనంతపురం జిల్లాలోని వెనకబడిన నియోజకవర్గాల్లో ఉరవకొండ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన టీడీపీ సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఓడిపోవడం విశేషం. విచిత్రం ఏంటంటే కేశవ్పై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి 2004లో సీపీఐ నుంచి, 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి గత ఎన్నికల్లో మూడోసారి పార్టీ మారి ఈ సారి వైసీపీ నుంచి పోటీ చేసి కేశవ్పై ఎట్టకేలకు 2275 ఓట్ల స్వల్ప ఓట్ల […]
టీడీపీలో పురుష ఎమ్మెల్యే వర్సెస్ మహిళా ఎమ్మెల్యే మధ్య వార్
ఏపీలో అధికార టీడీపీలో పురుష ఎమ్మెల్యే వర్సెస్ మహిళా ఎమ్మెల్యే మధ్య వార్ జరుగుతోంది. అధికార పార్టీకే చెందిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పంతానికి పోవడంతో ఇప్పుడు అధిష్టానానికి పెద్ద చిక్కే వచ్చిపడింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలకు బ్రహ్మరథం పట్టారు. దీంతో 48 వార్డుల్లో 35 చోట్ల టీడీపీ సైకిల్ జోరు సాగింది. ఇక, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పరోక్షం కావడంతో అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16 […]