వచ్చే ఎన్నికల్లో టీడీపీదే అధికారం అంటున్న సర్వే..!

2019 లో ఆంధ్రప్రదేశ్లో చాలా రసవత్తరంగా ఎన్నికలు జరిగాయి. అక్కడ వైఎస్ఆర్సిపి 151 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. దీనికి జగన్ మీద నమ్మకంతోనే, ఆయన చెప్పినట్టు వంటి పథకాలు, ప్రజలను ఆకర్షించడంతో ప్రజలు జగన్ కి అక్కడ పట్టం కట్టారు.ఇక ఇప్పుడు అదే ప్రజలకు శాపంగా మారినట్టు తెలుస్తోంది. జగన్ పాలన పై ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారట. అయితే ఇప్పుడు తెలిపిన తాజా సర్వే ప్రకారం ఇటీవల ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ […]

జిమ్‌లో సీఎం క‌స‌ర‌త్తులు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

గ‌త‌ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి విజయం సాధించడంతో తమిళనాడు రాష్ట్రానికి సీఎంగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ప్ర‌స్తుతం త‌న పాల‌న‌తో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ముద్ర‌ను వేయించుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్న స్టాలిన్‌.. మ‌రోవైపు ఆరోగ్యంపై కూడా ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జిమ్‌లో చెమ‌ట‌లు చిందేలా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. తాజాగా స్టాలిన్ జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒక‌టి సోస‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. శారీరక దారుఢ్యం […]

నారా లోకేష్.. దూసుకుపోతున్న టీడీపీ బుల్లెట్..

తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావుదే హవా.. ఆ తరువాత అల్లుడు చంద్రబాబు నాయుడిది.. ఇపుడు ఎవరిది అనే ప్రశ్న వస్తే.. ఇంకెవరిది బాబు గారిదే అని సమాధానం వస్తుంది. అయితే ఎన్నాళ్లని చంద్రబాబు పార్టీని తన భుజాలపై మోస్తారు. రోజు రోజుకూ వయసు మీద పడుతోంది.. తన రాజకీయ సమకాలీకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ కుమారులు జగన్, కేటీఆర్ రాజకీయంగా చాలా ముందంజలోఉంటే తన కుమారుడు నారా లోకేష్ మాత్రం అక్కడే […]

బుచ్చయ్య రాజీనామా వెనుక ఎన్టీఆర్ ?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ ఆవిర్భావం ఉంచి ఉన్న నేత, సీనియర్ ఎమ్మెల్యే (రాజమండ్రి రూరల్) గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేస్తానని ప్రకటించిన అనంతరం పార్టీలో కలకలం రేగుతోంది. అరె.. అంతమంచి నాయకుడు పార్టీని వీడిపోతే ఎలా? అధినేత ఏం పట్టించుకోవడం లేదెందుకు అని కేడర్ వాపోతోంది. బుచ్చయ్య పార్టీని వీడటం వెనుక కారణం జూనియర్ ఎన్టీఆర్ పేరని తెలిసింది. ప్రత్యక్షంగా ఆయన రాజకీయాల్లో వేలుపెట్టకపోయినా.. ఫ్యాన్స్ మాత్రం పార్టీ పగ్గాలు చేపట్టాలని చాలా […]

షర్మిలకు షాక్.. ఇందిరా శోభన్ అవుట్..

వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత ఆమె పార్టీకి పెద్ద షాక్ తగిలింది. వైఎస్ఆర్టీపీ అధికర ప్రతినిధి ఇందిరా శోభన్ తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈమె నిర్ణయంతో షర్మిల పార్టీలో అయోమయం నెలకొంది. వైటీపీ నుంచి బయటకు వచ్చిన వారిలో ఈమె రెండో లీడర్. గతంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రతాప రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఇద్దరి రాజీనామాతో పార్టీలో ఏం జరుగుతుందో కార్యకర్తలకు, పార్టీ […]

ఎన్టీఆర్ ఖ‌చ్చితంగా సీఎం అవుతాడు..ప్ర‌ముఖ న‌టుడి కామెంట్స్ వైర‌ల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సీఎం అవ్వాల‌ని ఆయ‌న అభిమానులే కాదు తెలుగు దేశం పార్టీలో ఉన్న ఎంద‌రో నేత‌లు కోరుకుంటున్నారు. కానీ, వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఎన్టీఆర్ మాత్రం రాజ‌కీయ‌ల వైపే చూడ‌టం లేదు. అయితే తాజాగా ఎన్టీఆర్ ఖ‌చ్చితంగా సీఎం అవుతాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ప్ర‌ముఖ న‌టుడు. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు.. టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టార్జాన్ లక్ష్మీనారాయణ. సుమారు 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొన‌సాగుతున్న […]

మంత్రి అవంతి శ్రీనివాస్.. వైరల్ గా మారిన ఆడియో..?

రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అధికారం పార్టీ వైయస్ఆర్ పార్టీ కాబట్టి ఇందులో జగన్ మోహన్ రెడ్డి సీఎం గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బాగా నడిపిస్తూ ఉన్నాడు. మంత్రి అవంతి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఈయన మంత్రి అనే విషయం మర్చిపోయి, కొన్ని అసభ్యకర మాటలు మాట్లాడడంతో ఎవరో తెలియని కొందరు ఆయన మాటలను రికార్డ్ చేసి, ఆడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా […]

కర్నూలుకు న్యాయరాజధాని అవకాశం ఇప్పట్లో చాన్స్ లేదా?

అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అందుకే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని 2020లో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. అందుకు సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది. పరిపాలన రాజధానిగా విశాఖను, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇపుడు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే జుడీషియరీ కేపిటల్ కర్నూలుకు రావడానికి ఇంకా చాలా సమయమే పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టు తాత్కాలిక భవనాన్ని […]

టీడీపీలోంచి వైసీపీలోకి వచ్చి ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు..?

ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినది.. ఓడినది పో మేమెందుకు గెలవవలె.. గెలిచితిమి పో వైసీపీలోకి ఎందుకు చేరవలె.. చేరితిమిపో ..ఇప్పుడేమి చేయవలె? అన్నట్టుంది నలుగురు ఎమ్మెల్యేల పరిస్థతి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ హవాలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది. దీంతో సాధారణంగానే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరారు. వారు ఏ ఉద్దేశంతో చేరారనే విషయం పక్కనపెడితే అధికార పార్టీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి,వాసుపల్లి గణేశ్, కరణం బలరాం.. ఈ నలుగురు పసుపు […]