ఏపీ మంత్రి ఫై బాబు పవర్ పంచ్

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న ప‌వ‌ర్ చూపించారా?  త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తే.. పైకి మౌనంగా ఉన్న‌ప్ప‌టికీ.. తెర‌వెనుక చేయాల్సింది చేస‌స్తాన‌ని బాబు చేసి చూపించారా? ఎంత‌టి వారైనా త‌న‌కు లోబ‌డే ఉండాల‌నే సిగ్న‌ళ్ల‌ను చంద్ర‌బాబు పంపించారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది రెవెన్యూ శాఖ నుంచి! అదేంటి? అని అనుకుంటున్నారా? అయితే, ఈ న్యూస్ చ‌ద‌వాల్సిందే! త‌న మంత్రి వ‌ర్గంలో కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించిన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి.. రెండు నెల‌ల […]

మోత్కుపల్లికి ఫేవర్ గా చక్రం బాగానే తిప్పారు కానీ !

టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర‌సింహులుకు గ‌వ‌ర్న‌ర్ గిరీ ఆశ‌లు ఇప్ప‌ట్లో ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న ఎన్నాళ్లుగానో ఈ ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. అందుకే క్రియాశీల రాజ‌కీయాల‌కు కూడా చాలా దూరంగా ఉండి చానాళ్ల‌యింది. తెలంగాణ‌లో కేసీఆర్ కు వ్య‌తిరేకంగా టీడీపీ పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్య‌మం, ప్రాజ‌క్టుల పోరు వంటివి చేప‌ట్టినా మోత్కుప‌ల్లి మౌనంగానే ఉండి పోయారు. ప్ర‌ధాని మోడీ హ‌యాంలోనే త‌న‌కు గ‌వ‌ర్న‌ర్ గిరీ ఖాయ‌మ‌ని ఆయ‌న అనుకున్నారు. అయితే, ఇప్ప‌ట్లో ఆయ‌న‌కు […]

వైకాపాలో జగన్ సరికొత్త వ్యూహం

వైకాపాను మ‌రింతగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మ‌రింత‌గా గ‌ళం విప్పేలా, రానున్న ఎన్నిక‌ల నాటికి క్షేత్ర‌స్థాయిలో పార్టీని మ‌రింత‌గా బ‌లం పెంచేందుకు జ‌గ‌న్ స‌రికొత్త వ్యూహాల‌తో  ముందుకు వెళ్తున్నారు. ప్ర‌స్తుతం ఏపీలో టీడీపీకి ఉన్న క్షేత్ర‌స్తాయి బ‌లం వైకాపాకి లేదు. ముఖ్యంగా మ‌హిళా విభాగం బ‌ల‌హీనంగా ఉంది. పైకి ఒక్క రోజా త‌ప్ప ఎవ‌రూ లేరు. అదేవిధంగా యువ‌జ‌న విభాగం కూడా పెద్దగా యాక్టివ్‌గా లేదు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఈ రెండు విభాగాల‌ను బ‌లోపేతం […]

ఎర్రబెల్లి.. రమణల భేటీ.. మరోసారి రాజకీయ వేడి!

టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ‌, టీఆర్ ఎస్‌లో చేరిన మాజీ టీడీపీ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావులు భేటీ అయ్యారు. సాధార‌ణంగా ఏ పార్టీలోనో.. ఏ కార్య‌క్ర‌మంలోనే క‌లుసుకుని మాట్లాడుకుని ఉంటే.. ఇప్పుడు వీళ్లిద్ద‌రు పెద్ద‌గా వార్త‌ల్లో ఎక్కేవాళ్లుకారు! కానీ.. ఎర్ర‌బెల్లి స్వ‌యంగా ర‌మ‌ణ ఇంటికి వెళ్లి.. దాదాపు నాలుగు గంట‌ల పాటు భేటీ అయ్యారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య ఎలాంటి చ‌ర్చ‌లు న‌డిచాయి? ఇద్ద‌రూ త‌మ త‌మ రాజ‌కీయ వ్యూహాల‌కు సంబంధించి ఎలాంటి ముంద‌స్తు ప్లాన్‌తో […]

విజయవాడ మెట్రోకు కేంద్రం గండి

ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టుపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి! మూడేళ్లు గ‌డిచినా.. ఇప్ప‌టికీ మెట్రో ప్రాజెక్టు ప‌నుల్లో క‌ద‌లిక లేక‌పోవ‌డం ఇప్పుడు అనేక సందేహాల‌కు తావిస్తోంది. విభజ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర‌లో విజ‌య‌వాడ‌కు మెట్రోను కేటాయిస్తూ కేంద్రం.. అనేక ప్ర‌క‌ట‌న‌లు జారీచేసింది. అందుకు అనుగుణంగానే విజ‌య‌వాడ‌లో మెట్రో సాధ్యా సాధ్యాల‌పై ఇప్ప‌టికే నివేదిక కూడా రూపొందించింది. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో మెట్రో రైలు క‌ల‌గానే మిగిలిపోనుంది. విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీకి కేంద్రం అనేక వ‌రాల‌ను ప్ర‌క‌టించింది. […]

మంత్రి పై బాబుకు ఇంటిలిజెన్స్ రిపోర్ట్

ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్య‌వ‌హారం చినికి చినికి గాలి వాన‌గా మారుతోంది. గుంటూరు జిల్లా జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ జానీమూన్‌, ఆయ‌న‌కు మ‌ధ్య విభేదాలు మ‌రువక ముందే మ‌రో వివాదంలో ఆయ‌న చిక్కుకున్నారు! ఆయ‌న వ్య‌వ‌హారం పార్టీ అధినేత‌కు తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతున్న రావెల‌పై.. ఇంటెలిజెన్స్ విభాగం ఒక నివేదిక‌ను రూపొందించింద‌ని స‌మాచారం! ఇప్పుడు దీనిని సీల్డ్ క‌వ‌ర్‌లో అధినేత చంద్ర‌బాబుకు అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది! దీంతో ఇక మంత్రిపై క‌ఠిన […]

నేను లోకల్ TJ రివ్యూ

సినిమా : నేను లోక‌ల్ రేటింగ్ : 3/5 పంచ్ లైన్ : సినిమా కూడా లోకలే నటీనటులు : నాని, కీర్తిసురేష్, న‌వీన్ చంద్ర, పోసాని కృష్ణ మొరళి, సచిన్ ఖేడేకర్, ప్రభాస్ శ్రీను. మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ రచన : సాయి కృష్ణ సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ కథ – స్క్రీన్‌ప్లే, మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ సమర్పణ : దిల్ రాజు నిర్మాత : శిరీష్ […]

పవన్ ను వైసీపీ లైట్ తీస్కోందా

ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కాపు సామాజిక వ‌ర్గంలో బ‌లమైన సామాజిక నేత‌గా ఎదుగుతున్న నాయ‌కుడు! 2014లో టీడీపీ-బీజేపీకి మ‌ద్ద‌తునిచ్చి.. వారి విజ‌యంలో త‌న వంతు పాత్ర పోషించాడు. అయితే హోదా విష‌యంలో ఆ పార్టీలు చేసిన మోసాన్ని స‌హించ‌లేక‌.. వారికి ఎదురుతిరిగాడు! దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నాడు! ఇప్పుడు ప‌వ‌న్ ఇచ్చిన ఆఫ‌ర్‌ను వైసీపీ లైట్ తీసుకుందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. అలాగే ప‌వ‌న్‌ను ప‌క్క‌న పెట్ట‌డం వెనుక అధినేత‌ జ‌గ‌న్ వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మిలియ‌న్ […]

ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే

అధికార‌, విప‌క్ష అధినేత‌ల‌కు త్వ‌ర‌లో స‌రికొత్త త‌ల‌నొప్పి మొద‌లుకానుంది. వ‌చ్చే నెల‌లో ఖాళీ కాబోతున్న‌ఎమ్మెల్సీ స్థానాల‌కు అభ్య‌ర్థుల ఎంపిక ప‌రీక్ష కానుంది. అనుభ‌వం, సామాజిక‌వర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేత‌ను మెప్పించేందుకు అభ్య‌ర్థుల మ‌ధ్య తీవ్ర పోటీ మొద‌లైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం […]