కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దులకు లాట్ రూమ్ పడిన కారణంగా చాలామంది సెలబ్రిటీస్ మాల్దీవులకు వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు కోవిడ్ ప్రభావం అంతగా లేదు. అందుచేతనే ఇప్పుడు ఎక్కడికైనా వెళుతున్నారు మన సెలబ్రిటీస్.గత ఒక సంవత్సరం కూడా సినీ పరిశ్రమ ఎంతో ఒత్తిడికి గురి అయింది. దాంతో నటీనటులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రస్తుతం నెమ్మదిగా పరిస్థితులు చక్కపడుతుండడంతో తమపై ఉన్న ఒత్తిడిని అంత తొలగించుకునేందుకు.. వారికి సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇక ఇదే తంతులో మాలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ కూడా గోవాలో సందడి చేస్తోంది. పచ్చని ప్రకృతిలో సూర్యకిరణాలు అందాలను ఆస్వాదిస్తూ మద్యం సేవ్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
https://www.instagram.com/p/CVxgV_VP5Ym/?utm_source=ig_web_copy_link
ఇక అమలాపాల్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె చేతులు రెండు తమిళ సినిమాలు మాత్రమే ఉన్నాయి. అలాగే మలయాళంలో కూడా ఒక సినిమాలు నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఏది ఏమైనా అమలా పాల్ తన ఒకటే గోవా లో బాగా ఎంజాయ్ చేస్తోంది అని చెప్పవచ్చు.