విడాకుల అనంతరం ఇన్నేళ్లకు మళ్లీ నాగ చైతన్యను కలవబోతున్న సమంత..కార‌ణం అదేన‌ట‌..?!

= సంపాదించుకుంటున్న సమంత ఇటీవల సినిమాలకు బ్రేక్ ఇచ్చి అనారోగ్య కారణంగా విశ్రాంతి తీసుకుంటుంది. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూనే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటుంది.

ఇక ఒకప్పుడు సమంత – నాగచైతన్య ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా సోషల్ మీడియాలో వీరిద్దరు విడిపోవడానికి కారణం ఇదేనంటూ అనేక రకాల న్యూస్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా సమంత చైతన్య విడాకులు తీసుకున్న ఇన్నేళ్లకు మళ్ళీ కలవబోతున్నారని న్యూస్ వైరల్ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఇద్దరి పేరు మీద తీసుకున్న ఓ ప్రాపర్టీ అందుకు కారణమట. సమంత – నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు ఓ ప్రాపర్టీని కొలుగోలు చేశారట‌.

ఇక ఇప్పుడు అది అమ్మడానికి ఇద్దరి సంతకాలు కావాలి కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఇద్దరు వెళ్లి ఆ ప్రాపర్టీ పేపర్స్ పై సైన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తులుస్తుంది. ఇద్దరు ఇష్ట ప్రకారమే ఆ ప్రాపర్టీని అమ్ముతున్నారట. ఇక‌ వీరిద్దరూ విడిపోయి చాలా కాలమైనా ఇప్పటివరకు ఎవరి ప్రపంచాన్ని వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వారిద్దరు విడిపోయిన తరువాత మొదటిసారి ఈ ప్రాపర్టీ అమ్మడానికి కలుస్తున్నారు. దీంతో అభిమానులు వీరిద్దరి మధ్యన మళ్లీ ప్రేమ చిగురిస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. మరి కొంతమంది ఫ్యాన్స్ వీరిద్దరూ ఇలా తాత్కాలికంగా కాకుండా జీవితాంతం కలిసిపోవాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు.