ఆ హీరో కారణంగా రెజీనా ప్రెగ్నెంట్ అయ్యిందా? తన వల్ల కెరీర్ నాశనం..?!

రెజీనా ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుదీర్ బాబు హీరోగా నటించిన శివ మ‌న‌స్స‌లో శృతి మూవీతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా సక్సెస్ అందడంతో ప‌లు సినిమాల్లో నటిస్తూ క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలు అన్నిటిని సద్వినియోగం చేసుకుంటూ కొంత కాలం పాటు ఇండస్ట్రీలో బిజీ స్టార్ గా కొనసాగింది. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి దూరమైన ఈ బ్యూటీ సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, అల్లు శిరీష్ వంటి హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. గతంలో ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

హీరో సాయిధరమ్ తేజ్‌తో కలిసి ప‌లు సినిమాలో నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇదే విధంగా హీరో సందీప్ కిషన్ తో కూడా ఈమె ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని తమ మంచి స్నేహితులమని రెజీనా వివరించిన వీరి గురించి వచ్చే వార్తలకు మాత్రం చెక్ పడలేదు. ఇక రెజీనా వీరితో స్నేహితురాలు గానే ఉన్న తమిళ్ హీరో తో మాత్రం పీకల్లోకి ప్రేమలో మునిగిపోయిందట. ఇక ఆ రిలేషన్షిప్ ఏకంగా శారీరక సంబంధం పెట్టుకొని ఈమె ప్రెగ్నెంట్ అయ్యేవరకు వెళ్లిందట.

అయితే ఆ హీరో తనని వాడుకుని చివర్లో పెళ్లి చేసుకోను అంటూ తనని దూరం పెట్టేసాడని సమాచారం. ఈ విధంగా రెజీనా ఆ హీరో ప్రేమలో పడి ప్రెగ్నెంట్ అయిన త‌ర్వాత‌ అతడు మోసం చేయడంతో అబార్షన్ చేయించుకుంద‌ట‌. ఈ క్రమంలోనే పూర్తిగా రెజీనా డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఇలా డిప్రెషన్ లోకి వెళ్లిన ఈమె తన కెరీర్ పై కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడంతో ఆమె సినీ కెరీర్ కూడా నాశనం అయిందట. ఇక ఆమె పరిస్థితి చూసిన స్నేహితులు తనను మామూలు మనిషిని చేయడానికి వేకేశన్స్ అంటూ ట్రిప్స్ అంటూ ఆమెను కొన్ని ప్రదేశాలకు తిప్పి మామూలు మనిషిని చేశారు. దీంతో తిరిగి కెరీర్ పై ఫోకస్ పెట్టినటువంటి రెజీనా ప్రస్తుతం సినిమాల్లో , వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.