సౌందర్య పేరు మీద ఉన్న రూ.200 కోట్ల ఆస్తిని దక్కించుకుంది ఎవరో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆమె కేవలం టాలీవుడ్ మాత్రమే దక్షిణాదిలో అన్ని భాషల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందింది. కేవలం సౌందర్య పోస్టర్ చూసి సినిమాకు వచ్చేవాళ్లు అప్పట్లో చాలామంది ఉండేవారు. ఈ అందాల తార సౌందర్య మరణించి దాదాపు 20 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమె సినిమాలు టీవీలో వస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. దాదాపు 100 సినిమాలకు పైగా నటించినా ఎక్కడా కూడా గ్లామర్ ఫో చేయ‌లేదు.

అయితే ఆ తర్వాత కాలంలో కొంతమంది హీరోయిన్లు వచ్చిన సమయంలో అప్పుడప్పుడు కాస్త గ్లామర్ లుక్ లో కనిపించినా తన సహజ యాక్టింగ్ తోనే ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది. ఇక సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్ల విషయంలో ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే సౌందర్య విమాన ప్రమాదంలో సౌందర్య చనిపోయాక ఆమె పేరు మీద ఉండే చాలా ఆస్తులు అప్పట్లో ఓ రాజకీయ నాయకుడు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కాజేశాడట.

ఇక ఇప్పటి వార్తలు.. అది 200 కోట్ల అంటే ఆ రాజకీయ నాయకుడు సౌందర్య పేరు మీద ఉన్న ఆస్తులని రాపించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందనే సంగతి మాత్రం తెలియదు.
కానీ సౌందర్య చనిపోయాక ఈ వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఇక సౌందర్య చనిపోయాక ఆమె కి సంబంధించిన ఎన్నో కోట్ల ఆస్తులన్ని తన భర్తకే వెళ్లాయని.. తన కుటుంబ సభ్యులకి కూడా ఎవరికి సౌందర్య ఆస్తిపాస్తులు చెందలేదని ఆమె చనిపోయాక కుటుంబ సభ్యులు మీడియా ముందు వెల్లడించారు.