రిలీజ్ కు ముందే వన్ ప్లస్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అనుష్క శర్మ చేతిలో.. అలా ఎలా..?

తెలిసింది. కానీ దేశీయ వీపనిలో ఇంకా విడుదల కాకపోయినా ఈ ఫోన్ బాలీవుడ్ నటి అనుష్క శర్మ యూజ్‌ చేస్తున్నట్లు పిక్స్ వైరల్ అవుతున్నాయి. నిజానికి వన్ ప్లస్ తన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో కొన్ని నివేదికలు తెలిపాయి. అయితే కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా ఇవ్వలేదు. దీని డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ కు సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా వెల్లడించలేదు.

అయినా ఫోల్డబుల్ ఫోన్ పై చాలా రకాల పుకార్లు వెల్లుతున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఇంకా అధికారకంగా విడుదలే కానీ ఈ ఫోన్ అనుష్క శర్మ చేతిలో కనిపించడం చాలామందికి షాక్ ను కలిగిస్తుంది. వైరల్ భ‌యాని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అనుష్క శర్మ చేతిలో ఈ ఫోల్డబుల్ ఫోన్ ఉన్న‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో దానికి సంబంధించిన ఫోటోలు కూడా మనం చూడవచ్చు. అయితే ఈ ఫోన్ ధర రూ1,10.000 నుంచి రూ.1,20,000 వరకు ఉంటుందట. అధికారిక ధరను లాంచ్ సమయంలో వివరిస్తారు.

ఈ ఫౌల్టబల్స్ స్మార్ట్ ఫోన్ 16gb ర్యామ్, 256gb ఇంటర్నెట్ స్టోరేజ్ తో ఆప్తా గవర్నర్ క్వాలికం స్నాప్ డ్రాగన్ 8జెంట్‌ షాక్ తో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. డిస్‌ప్లే కూడా చాలా పెద్దదిగా ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుక భాగంలో ఒక రౌండ్ మాడ్యూల్లో ఉంచిన ట్రిపుల్ రియల్ కెమెరా యూనిట్ ఉంటుంది. అయితే ఈ ఫోన్ కు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాలి. ఇక అనుష్క శర్మ ప్రస్తుతం ఈ ఫోన్ వాడుతున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అలా ఎలా..? అనుష్కకు ఆ ఫోన్ వచ్చి ఉంటుంది అనే చర్చ నెట్టిజనుల మధ్య స్టార్ట్ అయింది.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)