నారా బ్రాహ్మణిని బండ బూతులు తిట్టిన శ్రీ రెడ్డి.. అప్పుడేం పీ*** అంటూ ఫైర్..!!

రీసెంట్ గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అధినేత అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ” ఎలాంటి ప్రూఫ్ లేకుండా చంద్రబాబు నాయుడుని కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేశారు. లోకేష్ ఢిల్లీ వెళ్లారు. నేను రాజమండ్రి, విజయవాడ మధ్య తిరుగుతున్నాను.

ఎప్పుడు బయటకి రాని మా అత్తయ్య ఈరోజు బయటకు వచ్చారు. నా ఎనిమిది సంవత్సరాల బాబు దేవాన్ష్ ఒంటరిగా స్కూల్ కు వెళ్తున్నాడు. ఇక కుటుంబం మొత్తాన్ని బాధ పెడుతున్నారు ” అని కామెంట్ చేసింది బ్రాహ్మణి. అయితే తాజాగా నారా బ్రాహ్మణి మాటలపై బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది.” ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో దేవాన్ష్ వంటరి అయ్యాడని నువ్వు తెగ బాధపడుతున్నావు… అరెస్ట్ అయినది దేవాన్ష్ కు తాత. తాత అవసరం తనకు లేకపోవచ్చు కానీ ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఆయన ఇద్దరు ఆడపిల్లల తండ్రి.

మరి వారి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడూ బయటకు రాని మీ అత్త బయటకు వచ్చింది అని చెబుతున్నావు.. మీడియా అంటే కూడా ఏంటో తెలియని విజయమ్మ ఆరోజు కొడుకు కోసం రోడ్డుపైకి రాలేదా? భర్తను జైల్లో పెట్టడంతో భార్యగా భారతి.. ఇద్దరు ఆడపిల్లలతో నడిరోడ్డుపై కూర్చుంటే పోలీసులు లాక్కెళ్లలేదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు…. అప్పుడే పీ**అంటూ సూటిగా ప్రశ్నలేసింది శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీ రెడ్డి వ్యాఖ్యలు సోషల్ వైరల్ అవుతున్నాయి.