ఐ బొమ్మ.. ఈ ప్రముఖ మూవీ వెబ్సైట్ గురించి దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది. కొత్తగా వచ్చిన సినిమాలను నయా పైసా ఖర్చు లేకుండా ఈ సినిమా వారు వెంటనే పబ్లిష్ చేసేస్తూ ఉంటారు. ఇందులో రోజు కొత్త సినిమాలను చూడడానికి లక్షలది ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇటీవల తాజాగా ఈ వెబ్సైట్ నుంచి ఒక పబ్లిక్ నోటీస్ వచ్చింది. దీనిలో చిరంజీవిని అవమానిస్తూ వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
మేము చిరంజీవి సినిమాలపై మా ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపకపోవడం గమనించాం.. లక్షల్లో ఆసక్తి చూపే సినిమాల కారణంగా ఇకపై మా ఐబొమ్మా మూవీ టీమ్ చిరంజీవి సినిమాలను అప్లోడ్ చేయదు అంటూ మెసేజ్ పెట్టింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.