సీనియర్ హీరోయిన్ డింపుల్ కపాడియా ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈమె పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈమె నెట్టింట తీవ్రమైన ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. గతంలో హీరో సన్ని డియోల్ తో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ మెయింటైన్ చేస్తుందంటూ రోమర్స్ వినిపించాయి. ప్రస్తుతం ఆమె బిహేవియర్ తో అదే నిజమైన అని నెటిజన్స్ భావిస్తున్నారు.
సొంత కూతురిని ఇచ్చిన అల్లుడు అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 చూడకుండా సన్నీ డియోల్ గద్దర్ 2 చూడడమే ఈ విమర్శలకు మెయిన్ రీజన్. ఇక సినిమాకు వెళ్లేటప్పుడు సనీ వేసుకున్నట్లే బ్లాక్ హ్యాట్, వైట్ షర్ట్ ధరించడం ట్రోలింగ్ డోస్ మరింత పెంచేలా చేసింది. ఇటీవల ముంబై బాంద్రాలోని ఓ థియేటర్లో సినిమా చూడడానికి వచ్చిన ఆమె పాపరాజీస్ క్వశ్చన్స్కు రియాక్ట్ కాకుండానే అక్కడి నుంచి స్పీడ్గా వెళ్లిపోయింది.