ఆ హీరోయిన్‌తో ప‌క్క‌లోకి వ‌ర‌కు వెళ్లిన చైతు… అందుకే సామ్‌తో కాపురం కూలిందా..!

టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో నాగచైతన్య, సమంత జంట ఒకటి. 2017లో వీరి వివాహం జరిగింది. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 7 ఏళ్ల ప్రేమ వీరిని కనీసం 4 ఏళ్లు కూడా కలిసి ఉంచలేకపోయింది. సరైన కారణం చెప్పకపోయినా వీరిద్దరూ విడాకులను మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. కెరియర్ పరంగా కూడా బాగానే రాణిస్తున్నారు. విడాకుల తర్వాత ఎక్కువ శాతం మంది సమంతనే విమర్శించారు.

సమంతాదే తప్పు అన్నట్లు ట్రోల్స్ చేశారు. నాగచైతన్య పై కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. సమంతాతో విడాకులు కి కారణం రాశి ఖన్నా అంటూ కొద్ది రోజులు ప్రచారం కూడా నడిచింది. ఆ తర్వాత సాయి పల్లవి తో సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వినిపించాయి. అలాగే ఓ హీరోయిన్ బెడ్ వరకు వెళ్లడం వల్లే నాగచైతన్య కాపురం కూలిపోయిందని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు దివ్యంశ కౌశిక్. వీరిద్దరూ మజిలీ మూవీలో నటించారు. ఇందులో సమంత మెయిన్ హీరోయిన్ గా నటించినది. పెళ్లి తర్వాత చైతు, సమంత కలిసి చేసిన మొదటి సినిమా ఇది.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్ ప్రేమికుల గా నటించారు. వీరి మధ్య ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. అయితే మజిలీ షూటింగ్ అప్పుడే వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారట. ఎంతలా అంటే ఆమెతో చైతు బెడ్ వరకు వెళ్ళాడట. ఈ విషయం సమంతాకు తెలిసి పెద్ద రచ్చ అయిందట. అప్పటినుంచి చైతు సమంత మధ్య దూరం పెరిగి చివరకు విడాకులు వరకు వచ్చారట. కానీ ఈ ప్రచారం పట్ల ఎప్పుడూ చైతు నోరువిప్పలేదు. దివ్యాంశ కౌశిక్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో చైతు పై ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. చైతు పై తనకి క్రష్ ఉందని కానీ తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని ఓపెన్ గా చెప్పేసింది.’