ప్రస్తుతం బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొదట తల్లి అయిన తర్వాతనే పెళ్లి అంటున్నారు కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్.. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు బాలీవుడ్ లో ఈ విషయం ట్రెండీ టాపిక్ గా మారుతుండడంతో ప్రముఖ క్రిటిక్ కే ఆర్ కే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే తాజాగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ పేరుతో విహరించిన కియార అద్వానీ, సిద్ధార్థ మల్హోత్ర ఫిబ్రవరి 7వ తేదీన వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టకముందే సడన్గా వివాహం చేసుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కె ఆర్ కె తన ట్విట్టర్ ద్వారా.. కియారా అద్వానీ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. అందుకే ఇంత సడన్గా పెళ్లి చేసుకుంది.. మొదట తల్లి తర్వాత పెళ్లి అనే పదం ఇప్పుడు బాలీవుడ్ లో బాగా ట్రెండీగా మారింది. ఇదే ఫ్యాషన్ అంటూ కే ఆర్ కే చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ గా మారింది.
కియారా కంటే ముందే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా రణబీర్ కపూర్ ను ప్రేమించే వివాహం చేసుకుంది. అయితే తాను కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఇప్పుడు కియారా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది అంటూ కే ఆర్ కే చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మరి ఈ విషయంపై కియారా అటు సిద్దార్థ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.
https://twitter.com/kamaalrkhan/status/1624648967425503232?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1624648967425503232%7Ctwgr%5E88870a065bfe4fcbf0655626f8a6a8f6509544b5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Flatestnewstelugu.com%2Fnews%2Fkiara-advani-is-dating-hero-sidharth-malhotra.html