తెలుగు కమెడియన్ల పారితోషకంలో ఎక్కువ అందుకునేది ఎవరో తెలుసా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే వారిలో పారితోషికం అంటే ఎక్కువగా హీరో, హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. అయితే కొన్ని పవర్ఫుల్ పాత్రలకు స్టార్ కమెడియన్లు కూడా గట్టిగానే రేమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కొంతమంది టాప్ కమెడియన్ల రెమ్యూనరేషన్ ఒక రోజుకి ఎంత ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.టాలీవుడ్ టాప్ 10 క‌మెడీయ‌న్స్ పారితోషికం ఎంతో తెలుసా..?

1). బ్రహ్మానందం:
తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించారు. స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తే చాలు ఇక ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుతూ ఉంటారు. బ్రహ్మానందం ఒక్క రోజుకు రూ.3 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

2). ఆలీ:
మొదట సీతాకోకచిలుక చిత్రం ద్వారా బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చిన ఆలీ ఆ తర్వాత స్టార్ కమిటీ అనగా ఒక వెలుగు వెలిగారు. ఆలీ సుమారుగా రోజుకి రూ.3.5 లక్షలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

3). వెన్నెల కిషోర్:
బ్రహ్మనందం,ఆలీ తరువాత అంతటి స్థాయిలో కామెడీను పంచగల నటుడులలో వెన్నెల కిషోర్ కూడా ఒకరు. ఇక వెన్నెల క్రిషర్ ఒక్కో సినిమాకు రూ.3 లక్షల రూపాయలు తీసుకుంటారు.

4). సునీల్:
ఒకప్పుడు కామెడీ టైమింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను నవ్వించిన సునీల్ ఈమధ్య కాలంలో హీరోగా పలు సినిమాలలో నటించిన సక్సెస్ కాలేకపోయాడు దీంతో పలు సినిమాలలో విలన్ గా కమెడియన్ గా కూడా మళ్లీ నటిస్తున్నారు. రోజుకు రూ.4 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

5). పోసాని కృష్ణ మురళి:
తనదైన స్టైల్ లో ఎంతో మంది ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు పోసాని. దర్శకుడుగా రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేశారు పోసాని రోజు పారితోషకం రూ.2.5 లక్షల తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tollywood Comedians : టాలీవుడ్ కమెడియన్స్ ఒక్క రోజుకే ఇంత పారితోషికమా… ఎంతో  తెలిస్తే అవాక్… | The Telugu News

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృద్వి రోజుకు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. ఇక మరొక నటుడు ప్రియదర్శని కూడా రోజుకు రూ.2 లక్షలు తీసుకుంటున్నారు ఇక మరొక నటుడు శ్రీనివాస్ రెడ్డి కూడా రోజుకు రూ.2 లక్షలు తీసుకుంటున్నారు.