వివాహమైన వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని..తండ్రి పైన కేసు పెట్టిన ఆమిషా పటేల్..!!

ఎవరికైనా సరే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే చూడముచ్చటగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహ వయసు వచ్చినప్పుడు చేసుకుంటే వారి జీవితాలు అన్ని బంధాలు,బాధ్యతలు చాలా సక్రమంగా నెరవేర్చగలుగుతారు. పెళ్లి చేసుకోవాల్సిన వయసు దాటిపోయి వేరొకరితో రిలేషన్ షిప్ లో ఉండి ఆ తర్వాత అవసరం లేని వివాదాలను కొనితెచ్చుకున్న నటి నటులు సైతం చాలామందే ఉన్నారని చెప్పవచ్చు. ఇలాంటి వారిలో హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించింది.

Ameesha Patel – Movies, Bio and Lists on MUBI
బాలీవుడ్ లో కూడా తన కెరీర్ ని మొదలు పెట్టింది. సినిమాలలో కంటే ఇమే ఎక్కువగా అఫైర్స్ తోనే వార్తల్లో నిలుస్తూ ఉండేది. అమీషా పటేల్ తన పాతికేళ్ల వయసులో మహేష్ భట్ తో ప్రేమలో పడింది. మహేష్ భట్ అంటే ఎవరో కాదు.. హీరోయిన్ ఆలియా భట్ తండ్రి. పెళ్లయి ఎంతోమందితో అఫైర్స్ ఉన్న మహేష్ కి అమేసా పటేల్ వంటి హీరోయిన్ తో ప్రేమాయణం కొనసాగించినట్లుగా వార్తలు వినిపించాయి. కేవలం అవకాశాల కోసం ఆమే అతనితో ప్రేమాయణం నడిపిందని వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి.

Director Mahesh Bhatt Live And Family Unknown Facts Read Full Story | Alia  Bhatt के दादा-दादी ने नहीं रचाई थी शादी, जानिए किस्सा
అయితే ఈమెకు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. దీంతో అమేసా పటేల్ చివరికి తన సొంత తండ్రి పేరు కేసు పెట్టినట్లు గతంలో వార్తల వినిపించాయి. ముఖ్యంగా డబ్బు వ్యవహారంలో అన్నీ కూడా ఆమె తండ్రి దగ్గర ఉండి చూసుకునేవారు. అమీషా పటేల్ సంపాదించిన డబ్బును బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవ్వడంతో అక్కడ గొడవ మొదలైంది. దీంతో డబ్బు విషయంలో ఏకంగా కుటుంబం పైన కేసు పెట్టింది. ఇక తర్వాత కనవ్ పూరి అనే లండన్ వ్యాపారవేత్తతో ప్రేమలో పడింది. ఇక వ్యక్తితో రెండేళ్లకే స్వస్తి పలికేంది దీంతో చివరికి తమ కుటుంబాని పైన పెట్టిన కేసును కూడా వెనక్కి తీసుకుంది