రష్యా పై ఉక్రెయిన్ తరుపున యుద్దానికి దిగిన భారత విద్యార్థి

ఉక్రెయిన్ కి విద్యని అభ్యసించడానికి వెళ్ళలిన భారతీయ విద్యార్థి రష్యా ,ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ తరుపున చేరాడు .2018 ఇయర్ లో ఉక్రెయిన్ దేశంలో ఖార్కివ్ నగరంలో నేషనల్ ఏరో స్పేస్ యూనివర్సిటీ లో చదువుకోవడానికి సాయి నీకేష్ వెళ్ళాడు .తమిళనాడు కి చెందిన సాయి నీకేష్ 2022 ఇయర్ జూలైకి వైద్యవైద్య పూర్తి కావాల్సి ఉండగా ఇంతలో ఉక్రెయిన్ పై రష్యా ఒక్కసారిగా యుద్ధం చేయడం మొదలుపెట్టింది .అయితే సాయి నీకేష్ ఉక్రెయిన్ తరుపున రష్యాకి వ్యతిరేకంగా సైన్యంలో చేరాడు .

అప్పుడు నుండి సాయి నీకేష్ తన తల్లి తండ్రులకి కమ్యూనికేషన్ తెగిపోయాయి .వెంటనే తల్లి తండ్రులు భారత్ రాయబార కార్యాలయం సహాయం కోరారు .ఎట్టకేలకు ఉక్రెయిన్ లో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులకు సాయి నీకేష్ ఆచూకీ తెలిసింది .సాయి నీకేష్ కావాలనే రష్యా యుద్దానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ సైన్యంలో చేరి యుద్ధం చేస్తానని చెప్పాడు.